Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:10 AM

ఒక్క క్షణం నిర్లక్ష్యం… జీవితాంతం నష్టం!

ఒక్క క్షణం నిర్లక్ష్యం… జీవితాంతం నష్టం!

ఒక్క క్షణం నిర్లక్ష్యం… జీవితాంతం నష్టం!
April 05, 2026 03:06 PM 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వాహనం వేగంగా వెళ్తుంది… కానీ నీ జీవితం ఆగిపోతుంది”

నల్లగొండ పోలీసుల వినూత్న అవగాహన

రోడ్డు ప్రమాదాల నివారణకు నల్లగొండ జిల్లా పోలీసులు వినూత్న అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. వెలిమినేడు హైవేలో దాబా సమీపంలో ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైన కారును బోర్డు పై ఏర్పాటు చేసి, ప్రజలకు హెచ్చరికగా నిలిపారు.

ప్రమాదాల తీవ్రతను కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు ఈ ప్రయత్నం చేయబడింది. “నీ వాహనం వేగంగా వెళ్తుంది… కానీ నీ జీవితం ఆగిపోతుంది” అనే సందేశంతో పాటు “Every life counts – Nalgonda Police cares” అనే నినాదాన్ని ప్రదర్శించారు.

వేగం, నిర్లక్ష్యం, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన వల్ల జరిగే ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యం పెంపొందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పోలీసులు తెలిపారు. ధ్వంసమైన కారును చూసిన వాహనదారులు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలనే అవగాహన పొందుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News