Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:42 PM

నూతన వధూవరులకు సర్పంచ్ ఆశీర్వాదం

నూతన వధూవరులకు సర్పంచ్ ఆశీర్వాదం

నూతన వధూవరులకు సర్పంచ్ ఆశీర్వాదం
April 09, 2026 09:28 PM 234 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, : మండలంలోని బోగారం గ్రామానికి చెందిన శ్యామల బాలకృష్ణ – అరుణ దంపతుల ప్రధమ కుమార్తె మధుప్రియ – మదన్ కాబోయే నూతన వధూవరులను గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వధూవరులు ఆనందంగా, సుఖశాంతులతో జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమామహేష్ యాదవ్, వార్డు సభ్యులు నేరటి మానస, సురేష్ యాదవ్, గ్రామ పెద్దలు శ్యామల సత్తయ్య, కునూరు మహేష్ గౌడ్, జెల్లా శ్రీనివాస్, శ్యామల మహేష్, శ్యామల ప్రభాకర్, మేడి కృష్ణ, శ్యామల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News