నిత్యవసరాల ధరలు తగ్గించాలి. సిపిఐఎం మాయ కృష్ణ
నిత్యవసరాల ధరలు తగ్గించాలి. సిపిఐఎం మాయ కృష్ణ
Editor Desk
పేదల నిత్యావసరల ధరలు తగ్గించాలని 9వ వార్డు ఇంద్రమ్మ కాలనీ లో సింగన్నగూడెం వద్దా నిరసన లో పాల్గొని సిపిఐఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ మాట్లాడుతూ రోజు రోజుకు నిత్యవసర ధరలు పెరుగుతూ పేదల ప్రజలు రోజు పనికి పోయే కార్మికుల పై ధరలు ఇష్టం వచ్చినట్లు పెంచుతూ పేద ప్రజల రక్తాన్ని పిలుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేషన్ శక్తులకే మద్దతు తెలుపుతూ సామాన్య ప్రజలకు నిత్యవసర ధరలు పప్పులు నూనెలు సబ్బులు జిఎస్టి తగ్గిస్తున్నానని చెప్తూ గొప్పలు చెప్తున్నా నరేంద్ర మోడీ ఈ పేదవాళ్ల తినుబండారాలు పెరుగుతుంటే కనిపించడం లేదా ధరలను అదుపు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి యుద్ధం పేరుతో గ్యాస్ ఇతర దేశాల నుండి రాకపోవడం కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అసమర్ధత పాలనగా చేస్తున్నది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గ్యాస్ పెట్రోలు డీజిల్ నిలువలు చాలా ఉన్నాయని గొప్పలు చెప్తున్న నరేంద్ర మోడీ పెద్ద పెద్ద పట్టణాల్లో గ్యాస్ లేక ఆటోలు క్యాబ్ కార్లు డ్రైవర్లు రెండు మూడు రోజులు లైన్ లో ఉండి అది 400 వందలు 500 వందల గ్యాస్ ఇవ్వడం తప్ప గ్యాస్ కొరత ఉన్నదని సరిగ్గా ఇవ్వడం లేదు ఆటో వారు క్యాబ్ వారు పనులు లేక పస్తులు ఉండే పరిస్థితి అప్పులు ఈ ఎం ఐ లు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది అందుకే దేశ ప్రధాని మోడీ గారు మౌనం వీడి యుద్ధాన్ని ఆపాలని మంచి స్నేహితుడు డోనాల్డ్ ట్రంప్ కు చెప్పుకునే మోడీ గారు యుద్ధాన్ని ఆపాలని తెలుపాలని లేనిపక్షంలో భారతదేశం ఉన్న ప్రజలపై అనేక భారాలు పడుతున్నవి ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యవర్గ సభ్యులు గంధ మల్ల మాతయ్య పట్టణ నాయకులు కొలుపుల కృష్ణ
చింతల శివ, కుచ్చుల నరసింహ, నోముల లక్ష్మి, హేమలత తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి