PRINT TIME: April 22, 2026 11:58 AM
నిరుపేద కుటుంబానికి పూస బాల నరసింహ రూ.5 వేల ఆర్థిక సహాయం
నిరుపేద కుటుంబానికి పూస బాల నరసింహ రూ.5 వేల ఆర్థిక సహాయం
April 22, 2026 09:57 AM
12 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఇంద్రపాలనగరం: గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి ఆపన్నహస్తం అందింది. గ్రామ వాసి మల్లం కాటం అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీపీ పూస బాలానర్సింహా రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, మనోధైర్యం కల్పించారు.
కార్యక్రమంలో జిల్లా నాయకుడు పూస బాలకిషన్, వార్డు సభ్యులు పంది బాలరాజు, సింగనబోయిన బాలరాజు, రాధారపు మహేష్, కంబాలపెల్లి సత్తయ్య, కప్పల రాజు, నల్ల ఎలేష్, మార్కెట్ డైరెక్టర్ పెద్దగోని వెంకటేశం, గర్దాస్ సురేష్, పబ్బు రమేష్, మల్లం మల్లయ్య, పంది శ్రీను, పంగ స్వామి, కొండారి వెంకటేష్, వంగల అరవింద్, కప్పల బాలకృష్ణ, రుద్రాల విక్కీ, కేస సాయి, కేస సందీప్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి