Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య చిన్న కొండూరులో వైభవంగా నూతన ఆలయాల శంకుస్థాపన ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 22, 2026 11:58 AM

నిరుపేద కుటుంబానికి పూస బాల నరసింహ రూ.5 వేల ఆర్థిక సహాయం

నిరుపేద కుటుంబానికి పూస బాల నరసింహ రూ.5 వేల ఆర్థిక సహాయం

నిరుపేద కుటుంబానికి పూస బాల నరసింహ  రూ.5 వేల ఆర్థిక సహాయం
April 22, 2026 09:57 AM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం: గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి ఆపన్నహస్తం అందింది. గ్రామ వాసి మల్లం కాటం అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్‌, మాజీ ఎంపీపీ పూస బాలానర్సింహా రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, మనోధైర్యం కల్పించారు.

కార్యక్రమంలో జిల్లా నాయకుడు పూస బాలకిషన్, వార్డు సభ్యులు పంది బాలరాజు, సింగనబోయిన బాలరాజు, రాధారపు మహేష్, కంబాలపెల్లి సత్తయ్య, కప్పల రాజు, నల్ల ఎలేష్, మార్కెట్ డైరెక్టర్ పెద్దగోని వెంకటేశం, గర్దాస్ సురేష్, పబ్బు రమేష్, మల్లం మల్లయ్య, పంది శ్రీను, పంగ స్వామి, కొండారి వెంకటేష్, వంగల అరవింద్, కప్పల బాలకృష్ణ, రుద్రాల విక్కీ, కేస సాయి, కేస సందీప్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News