Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ లో ట్రాఫిక్ సమస్యల నివారణ కు ఆపరేషన్ రోప్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 09:15 AM

నిరుపేద కుటుంబానికి పూస బాల నరసింహ రూ.5 వేల ఆర్థిక సహాయం

నిరుపేద కుటుంబానికి పూస బాల నరసింహ రూ.5 వేల ఆర్థిక సహాయం

నిరుపేద కుటుంబానికి పూస బాల నరసింహ  రూ.5 వేల ఆర్థిక సహాయం
April 22, 2026 09:57 AM 353 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం: గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి ఆపన్నహస్తం అందింది. గ్రామ వాసి మల్లం కాటం అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్‌, మాజీ ఎంపీపీ పూస బాలానర్సింహా రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, మనోధైర్యం కల్పించారు.

కార్యక్రమంలో జిల్లా నాయకుడు పూస బాలకిషన్, వార్డు సభ్యులు పంది బాలరాజు, సింగనబోయిన బాలరాజు, రాధారపు మహేష్, కంబాలపెల్లి సత్తయ్య, కప్పల రాజు, నల్ల ఎలేష్, మార్కెట్ డైరెక్టర్ పెద్దగోని వెంకటేశం, గర్దాస్ సురేష్, పబ్బు రమేష్, మల్లం మల్లయ్య, పంది శ్రీను, పంగ స్వామి, కొండారి వెంకటేష్, వంగల అరవింద్, కప్పల బాలకృష్ణ, రుద్రాల విక్కీ, కేస సాయి, కేస సందీప్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News