Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:11 PM

నిరుపేద కుటుంబానికి పూస బాల నరసింహ రూ.5 వేల ఆర్థిక సహాయం

నిరుపేద కుటుంబానికి పూస బాల నరసింహ రూ.5 వేల ఆర్థిక సహాయం

నిరుపేద కుటుంబానికి పూస బాల నరసింహ  రూ.5 వేల ఆర్థిక సహాయం
22-04-2026 359 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం: గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి ఆపన్నహస్తం అందింది. గ్రామ వాసి మల్లం కాటం అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్‌, మాజీ ఎంపీపీ పూస బాలానర్సింహా రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, మనోధైర్యం కల్పించారు.

కార్యక్రమంలో జిల్లా నాయకుడు పూస బాలకిషన్, వార్డు సభ్యులు పంది బాలరాజు, సింగనబోయిన బాలరాజు, రాధారపు మహేష్, కంబాలపెల్లి సత్తయ్య, కప్పల రాజు, నల్ల ఎలేష్, మార్కెట్ డైరెక్టర్ పెద్దగోని వెంకటేశం, గర్దాస్ సురేష్, పబ్బు రమేష్, మల్లం మల్లయ్య, పంది శ్రీను, పంగ స్వామి, కొండారి వెంకటేష్, వంగల అరవింద్, కప్పల బాలకృష్ణ, రుద్రాల విక్కీ, కేస సాయి, కేస సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నిరుపేద కుటుంబానికి పూస బాల నరసింహ రూ.5 వేల ఆర్థిక సహాయం

Article Image

ఇంద్రపాలనగరం: గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి ఆపన్నహస్తం అందింది. గ్రామ వాసి మల్లం కాటం అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్‌, మాజీ ఎంపీపీ పూస బాలానర్సింహా రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, మనోధైర్యం కల్పించారు.

కార్యక్రమంలో జిల్లా నాయకుడు పూస బాలకిషన్, వార్డు సభ్యులు పంది బాలరాజు, సింగనబోయిన బాలరాజు, రాధారపు మహేష్, కంబాలపెల్లి సత్తయ్య, కప్పల రాజు, నల్ల ఎలేష్, మార్కెట్ డైరెక్టర్ పెద్దగోని వెంకటేశం, గర్దాస్ సురేష్, పబ్బు రమేష్, మల్లం మల్లయ్య, పంది శ్రీను, పంగ స్వామి, కొండారి వెంకటేష్, వంగల అరవింద్, కప్పల బాలకృష్ణ, రుద్రాల విక్కీ, కేస సాయి, కేస సందీప్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News