Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 02:04 PM

నిలిచిపోయి దురవాసన వస్తున్న మురుగు నీరును తొలగించండి

నిలిచిపోయి దురవాసన వస్తున్న మురుగు నీరును తొలగించండి

నిలిచిపోయి దురవాసన వస్తున్న మురుగు నీరును తొలగించండి
April 07, 2026 04:50 PM 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

మా ప్రాంతంలో నిలిచిపోయిన మురుగునీరు మరియు దోమల బెడదను నివారించండి.

​ సోమందేపల్లి గ్రామం బాలాజీ నగర్ ప్రాంతంలో మేము ఎదుర్కొంటున్న ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యను మీ దృష్టికి తీసుకువస్తున్నాము.

​మా నివాస గృహాల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో గత కొంతకాలంగా మురుగునీరు నిలిచిపోయి ఒక పెద్ద బురద గుంటలా తయారైంది. ఆ నీరు నిల్వ ఉండటం వల్ల విపరీతంగా దోమలు పెరుగుతున్నాయి. దీనివల్ల రాత్రివేళల్లోనే కాకుండా పగటిపూట కూడా ఇంట్లో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు వృద్ధులు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. మురుగునీటి వల్ల దుర్వాసన కూడా వస్తోంది.

​కావున, దయచేసి వెంటనే స్పందించి, నిలిచిపోయిన ఆ నీటిని తొలగించి, ఆ ప్రాంతంలో దోమల నివారణకు ఫాగింగ్ చేయించాలని లేదా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.

​త్వరలోనే మా సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాము.


బాలాజీ నగర్ వాసులు

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News