Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
క్యాన్సర్‌పై అవగాహన పెంపు కోసం వాల్ పోస్టర్ ఆవిష్కరించిన:మంత్రి ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 22, 2026 07:26 PM

నెట్‌, సెట్‌లో ఎన్‌జి కళాశాల విద్యార్థుల సత్తా

నెట్‌, సెట్‌లో ఎన్‌జి కళాశాల విద్యార్థుల సత్తా

నెట్‌, సెట్‌లో ఎన్‌జి కళాశాల విద్యార్థుల సత్తా
April 22, 2026 04:59 PM 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగార్జున ప్రభుత్వ కళాశాల, : తెలుగులో నెట్‌, సెట్‌ పరీక్షల్లో ఎన్‌జి కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. కళాశాలలో ఎం.ఏ తెలుగు అభ్యసించిన కందుల ఏడుకొండలు యుజిసి నెట్‌లో, బరిగెల శ్రవణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర సెట్‌లో అర్హత సాధించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, తెలుగుశాఖాధ్యక్షులు డా. వెల్దండి శ్రీధర్ విద్యార్థులను అభినందించారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు.

విజేతలను శాలువాలతో సత్కరించి, పూలగుచ్ఛాలు అందజేశారు. క్రమశిక్షణతో కూడిన పట్టుదల ఉంటే లక్ష్యాలను సాధించవచ్చని ప్రిన్సిపాల్ సూచించారు.

కార్యక్రమంలో తెలుగు విభాగం అధ్యాపకులు డా. టి. సైదులు, డా. వాస భూపాల్, ప్రభాకర్, అంజయ్య, లింగస్వామి తదితరులు, విద్యార్థులు పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News