Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:08 PM

నెట్‌, సెట్‌లో ఎన్‌జి కళాశాల విద్యార్థుల సత్తా

నెట్‌, సెట్‌లో ఎన్‌జి కళాశాల విద్యార్థుల సత్తా

నెట్‌, సెట్‌లో ఎన్‌జి కళాశాల విద్యార్థుల సత్తా
22-04-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగార్జున ప్రభుత్వ కళాశాల, : తెలుగులో నెట్‌, సెట్‌ పరీక్షల్లో ఎన్‌జి కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. కళాశాలలో ఎం.ఏ తెలుగు అభ్యసించిన కందుల ఏడుకొండలు యుజిసి నెట్‌లో, బరిగెల శ్రవణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర సెట్‌లో అర్హత సాధించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, తెలుగుశాఖాధ్యక్షులు డా. వెల్దండి శ్రీధర్ విద్యార్థులను అభినందించారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు.

విజేతలను శాలువాలతో సత్కరించి, పూలగుచ్ఛాలు అందజేశారు. క్రమశిక్షణతో కూడిన పట్టుదల ఉంటే లక్ష్యాలను సాధించవచ్చని ప్రిన్సిపాల్ సూచించారు.

కార్యక్రమంలో తెలుగు విభాగం అధ్యాపకులు డా. టి. సైదులు, డా. వాస భూపాల్, ప్రభాకర్, అంజయ్య, లింగస్వామి తదితరులు, విద్యార్థులు పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

నెట్‌, సెట్‌లో ఎన్‌జి కళాశాల విద్యార్థుల సత్తా

Article Image

నాగార్జున ప్రభుత్వ కళాశాల, : తెలుగులో నెట్‌, సెట్‌ పరీక్షల్లో ఎన్‌జి కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. కళాశాలలో ఎం.ఏ తెలుగు అభ్యసించిన కందుల ఏడుకొండలు యుజిసి నెట్‌లో, బరిగెల శ్రవణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర సెట్‌లో అర్హత సాధించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, తెలుగుశాఖాధ్యక్షులు డా. వెల్దండి శ్రీధర్ విద్యార్థులను అభినందించారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు.

విజేతలను శాలువాలతో సత్కరించి, పూలగుచ్ఛాలు అందజేశారు. క్రమశిక్షణతో కూడిన పట్టుదల ఉంటే లక్ష్యాలను సాధించవచ్చని ప్రిన్సిపాల్ సూచించారు.

కార్యక్రమంలో తెలుగు విభాగం అధ్యాపకులు డా. టి. సైదులు, డా. వాస భూపాల్, ప్రభాకర్, అంజయ్య, లింగస్వామి తదితరులు, విద్యార్థులు పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News