Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 04:39 PM

నీర్నేములలో వివాహ వేడుకకు దైద రవీందర్ హాజరు

నీర్నేములలో వివాహ వేడుకకు దైద రవీందర్ హాజరు

నీర్నేములలో వివాహ వేడుకకు దైద రవీందర్ హాజరు
25-02-2026 255 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నూతన వధూవరులకు ఆశీస్సులు

రామన్నపేట: నీర్నేముల గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నోముల మల్లేష్ వసంతల కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. కార్యక్రమానికి దైద రవీందర్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వివాహ మహోత్సవం సాంప్రదాయబద్ధంగా కొనసాగింది. వధూవరులు సుఖసంతోషాలతో జీవితం గడపాలని దైద రవీందర్ ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆవుల నరసింహ యాదవ్, ఉపసర్పంచ్, సీనియర్ నాయకులు కిషోర్, ఆవుల శ్రీశైలం యాదవ్, మాజీ ఉపసర్పంచ్ చల్ల అనిత, సత్యప్రకాశ్, నోముల శంకర్, నోముల కుమార్, నోముల కృష్ణ, నోముల రామలింగం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నీర్నేములలో వివాహ వేడుకకు దైద రవీందర్ హాజరు

Article Image

నూతన వధూవరులకు ఆశీస్సులు

రామన్నపేట: నీర్నేముల గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నోముల మల్లేష్ వసంతల కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. కార్యక్రమానికి దైద రవీందర్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వివాహ మహోత్సవం సాంప్రదాయబద్ధంగా కొనసాగింది. వధూవరులు సుఖసంతోషాలతో జీవితం గడపాలని దైద రవీందర్ ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆవుల నరసింహ యాదవ్, ఉపసర్పంచ్, సీనియర్ నాయకులు కిషోర్, ఆవుల శ్రీశైలం యాదవ్, మాజీ ఉపసర్పంచ్ చల్ల అనిత, సత్యప్రకాశ్, నోముల శంకర్, నోముల కుమార్, నోముల కృష్ణ, నోముల రామలింగం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News