Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 10, 2026 01:14 AM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను మర్యాదపూర్వకంగా కలిసిన మార్కెట్ కమిటీ ప్రతినిధులు

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను మర్యాదపూర్వకంగా కలిసిన మార్కెట్ కమిటీ ప్రతినిధులు

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను మర్యాదపూర్వకంగా కలిసిన మార్కెట్ కమిటీ ప్రతినిధులు
March 09, 2026 07:28 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశంను సోమవారం ఉదయం ఆయన నివాసంలో వలిగొండ–రామన్నపేట మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా నాయక్, వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీకి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు దానయ్య గౌడ్, కర్నాటి లింగస్వామి, చంద్రయ్య, దామోదర్ రెడ్డి, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News