నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ను కలసిన బోగారం కాంగ్రెస్ నాయకులు
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ను కలసిన బోగారం కాంగ్రెస్ నాయకులు
Editor Desk
రాష్ట్ర ప్రభుత్వ విప్గా నియమితులైన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ను శనివారం వారి నివాసంలో బోగారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వీరేశం కి లభించిన ఈ పదవి నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బోగారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మధ్యపురి ఐలయ్య, మాజీ సర్పంచ్ గంపల రామచంద్ర రెడ్డి, మాజీ ఎంపిటిసి గోగు పద్మ సత్తయ్య, యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గోగు హరిప్రసాద్ యాదవ్, ఎన్ఎస్ఐ మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ కందగట్ల రాహుల్, వార్డు సభ్యులు కనుక మల్లేష్, చిరగొని నవీన్, శిల్ప, గోగు సురేష్ యాదవ్, తెలంగాణ ఉద్యమ నాయకులు బొడ్డుపల్లి లింగయ్య, గంపల జీవన్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ఎండి ఇమామ్, గోగు కిష్టయ్య, జెల్ల దత్తాద్రి, కునూరు రామచంద్రం, వనం కిష్టయ్య, సింగం సత్యనారాయణ, గుర్రం లక్ష్మణ్, రాపోలు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి