Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఓటర్ల మ్యాపింగ్ వేగవంతం చేయాలి: సీఈఓ సుదర్శన్ రెడ్డి అడవిలో ఆధ్యాత్మిక హోరు – శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తుల సందడి పెనుకొండలో శశి భూషణ్ పటేల్ జన్మదిన వేడుకలు – కేక్ కట్, మొక్క నాటిన టీడీపీ నేతలు చేతిలో రూ. 40, అకౌంట్‌లో రూ. 44… కేవలం రూ. 84 ఆస్తితో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి ఆష్నా తంపి సింగరేణి గనిలో దళిత కార్మికులపై అమానుషిక వివక్ష: వెయిటింగ్ రూమ్‌లో భోజనానికి అడ్డుకున్న అధికారులు! చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 04, 2026 08:41 PM

నకిరేకల్ ఎమ్మెల్యే సమక్షంలో వార్డు మెంబర్ జన్మదిన వేడుకలు

నకిరేకల్ ఎమ్మెల్యే సమక్షంలో వార్డు మెంబర్ జన్మదిన వేడుకలు

నకిరేకల్ ఎమ్మెల్యే  సమక్షంలో వార్డు మెంబర్ జన్మదిన వేడుకలు
April 04, 2026 05:24 PM 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం లోని బోగారం గ్రామానికి చెందిన 7వ వార్డు సభ్యుడు గోగు సురేష్ యాదవ్ జన్మదిన వేడుకలు రాష్ట్ర ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విప్ స్వయంగా కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రతినిధులు, యువజన నాయకులు పాల్గొని సురేష్ యాదవ్‌కు అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బోగారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మధ్యపురి ఐలయ్య, మాజీ సర్పంచ్ గంపల రామచంద్ర రెడ్డి, మాజీ ఎంపిటిసి గోగు పద్మ సత్తయ్య, యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గోగు హరిప్రసాద్ యాదవ్, ఎన్ఎస్ఐ మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ కందగట్ల రాహుల్, వార్డు సభ్యులు కనుక మల్లేష్, చిరగొని నవీన్, శిల్ప, గోగు సురేష్ యాదవ్, తెలంగాణ ఉద్యమ నాయకులు బొడ్డుపల్లి లింగయ్య, గంపల జీవన్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ఎండి ఇమామ్, గోగు కిష్టయ్య, జెల్ల దత్తాద్రి, కునూరు రామచంద్రం, వనం కిష్టయ్య, సింగం సత్యనారాయణ, గుర్రం లక్ష్మణ్, రాపోలు అశోక్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News