Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలు బోర్డు ద్వారానే అమలు చేయాలి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 06:45 PM

నాగరాజు మాదిగకు దళిత రత్న పురస్కారం......

నాగరాజు మాదిగకు దళిత రత్న పురస్కారం......

నాగరాజు మాదిగకు దళిత రత్న పురస్కారం......
April 16, 2026 04:58 AM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K


ఎస్సీ వర్గీకరణ మలిదశ ఉద్యమకారుడు, కోదాడ పట్టణానికి చెందిన బచ్చలకూరి నాగరాజు మాదిగకు రాష్ట్ర ప్రభుత్వం దళిత రత్న అవార్డుతో గౌరవించింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ సమక్షంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. ఉత్సవాల కమిటీ చైర్మన్ గంటా సుదర్శన్ చేతుల మీదుగా నాగరాజు ఈ అవార్డును అందుకున్నారు. జాతి ప్రయోజనాల కోసం ఆయన చేస్తున్న పోరాటానికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది.ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో భాగస్వామినై జాతి కోసం కృషి చేస్తున్నానని, ఈ అవార్డు తనపై బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. తనకు సహకరించిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు......

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News