Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ లో ట్రాఫిక్ సమస్యల నివారణ కు ఆపరేషన్ రోప్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 09:51 AM

మృతుని కుటుంబానికి సర్పంచ్ లు రూ.10 వేల ఆర్థిక సహాయం

మృతుని కుటుంబానికి సర్పంచ్ లు రూ.10 వేల ఆర్థిక సహాయం

మృతుని కుటుంబానికి సర్పంచ్ లు రూ.10 వేల ఆర్థిక సహాయం
April 22, 2026 12:15 PM 324 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం: గ్రామానికి చెందిన మల్లం కాటం అకాల మరణం చెందడంతో స్థానిక ప్రజాప్రతినిధులు కుటుంబాన్ని పరామర్శించారు. మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ రూ.5,000, బోగారం సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ రూ.5,000 చొప్పున మొత్తం రూ.10,000 తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, బైకానీ ఉమా మహేష్, వరికుప్పల స్వామి, రేపాక పారిజాత-యాదయ్య, మందడి విద్యాసాగర్ రెడ్డి, కాటపల్లి యాదయ్య, మంటి లింగస్వామి, గోళ్లేపల్లి యాదయ్య, గర్ధాస్ వెంకటేష్, కాటపల్లి మహేష్, గర్ధాస్ శ్రీకాంత్, కునూరు మహేష్, మేడి కృష్ణ, ఎండి వాజిద్, కొప్పుల శంకర్, మెట్టు సైదులు, గర్ధాస్ సాయి, మేకల నరేష్, నీరుడు నరేష్, మంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News