Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉపాధి కూలీ రూ.800 చేయాలి.. ఈ-కేవైసీ రద్దు చేయాలి. నరసింహ ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 22, 2026 02:21 PM

మృతుని కుటుంబానికి సర్పంచ్ లు రూ.10 వేల ఆర్థిక సహాయం

మృతుని కుటుంబానికి సర్పంచ్ లు రూ.10 వేల ఆర్థిక సహాయం

మృతుని కుటుంబానికి సర్పంచ్ లు రూ.10 వేల ఆర్థిక సహాయం
April 22, 2026 12:15 PM 160 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం: గ్రామానికి చెందిన మల్లం కాటం అకాల మరణం చెందడంతో స్థానిక ప్రజాప్రతినిధులు కుటుంబాన్ని పరామర్శించారు. మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ రూ.5,000, బోగారం సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ రూ.5,000 చొప్పున మొత్తం రూ.10,000 తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, బైకానీ ఉమా మహేష్, వరికుప్పల స్వామి, రేపాక పారిజాత-యాదయ్య, మందడి విద్యాసాగర్ రెడ్డి, కాటపల్లి యాదయ్య, మంటి లింగస్వామి, గోళ్లేపల్లి యాదయ్య, గర్ధాస్ వెంకటేష్, కాటపల్లి మహేష్, గర్ధాస్ శ్రీకాంత్, కునూరు మహేష్, మేడి కృష్ణ, ఎండి వాజిద్, కొప్పుల శంకర్, మెట్టు సైదులు, గర్ధాస్ సాయి, మేకల నరేష్, నీరుడు నరేష్, మంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News