PRINT TIME: April 22, 2026 03:58 PM
మృతుని కుటుంబానికి చిన్న పాక పద్మావతి శ్రీనివాస్ .5 వేల సాయం
మృతుని కుటుంబానికి చిన్న పాక పద్మావతి శ్రీనివాస్ .5 వేల సాయం
April 22, 2026 02:22 PM
76 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఇంద్రపాలనగరం: గ్రామానికి చెందిన మల్లం కాటం అకాల మరణం చెందడంతో ఆయన కుటుంబానికి స్థానికులు ఆపన్నహస్తం అందించారు. అంతిమయాత్రలో పాల్గొన్న చిన్నపాక పద్మావతి శ్రీనివాస్ రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
కార్యక్రమంలో సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, రాస వెంకటేష్, నక్క వెంకటేష్, మల్లం కృష్ణమూర్తి, మల్లం వెంకటేష్, కంటేశ్వర్ రమేష్, కాటపల్లి మధు, గర్ధాస్ సాయి, గర్ధాస్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి