Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మృతులకు బీఆర్‌ఎస్ నాయకుల నివాళులు గుడిపల్లిలో ఆధ్యాత్మిక వైభవం… 101వ బ్రహ్మోత్సవాల్లో ఘనంగా శయనోత్సవం జురెల్ జుంఝుమారుతం.. గుజరాత్ కోటలో రాయల్స్ జైత్రయాత్ర! “అడవిని కాపాడే ‘అమ్మ’: జార్ఖండ్ ‘లేడీ టార్జాన్’ చామీ ముర్ము 30 లక్షల చెట్ల గాథ” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” పెనుకొండలో శశి భూషణ్ పటేల్ జన్మదిన వేడుకలు – కేక్ కట్, మొక్క నాటిన టీడీపీ నేతలు సింగరేణి గనిలో దళిత కార్మికులపై అమానుషిక వివక్ష: వెయిటింగ్ రూమ్‌లో భోజనానికి అడ్డుకున్న అధికారులు! “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 06, 2026 11:26 AM

మృతులకు బీఆర్‌ఎస్ నాయకుల నివాళులు

మృతులకు బీఆర్‌ఎస్ నాయకుల నివాళులు

మృతులకు బీఆర్‌ఎస్ నాయకుల నివాళులు
April 06, 2026 09:24 AM 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మండలంలోని నీర్నెముల గ్రామానికి చెందిన ఆవుల స్వామి, చల్లమల్ల జగన్నాథం అనారోగ్యంతో మృతిచెందగా, వారి మృతదేహాల వద్ద బీఆర్‌ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారి సేవలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆవుల భగవంతం, వార్డు సభ్యుడు చినపాక రమేష్, బీఆర్‌ఎస్ నాయకులు ఆవుల నరేందర్, చిప్పలపల్లి రవీందర్, జెట్టి శివప్రసాద్, ఆవుల లక్ష్మీనారాయణ, జెట్టి యాదయ్య, చల్లమల్ల ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News