Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మార్పీఎస్ సూర్యపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా వంగాల వెంకన్న మాదిగ నియామకం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 04:59 PM

మృతుడికి ఘన నివాళి.. కుటుంబానికి ధైర్యం చెప్పిన దైద రవీందర్

మృతుడికి ఘన నివాళి.. కుటుంబానికి ధైర్యం చెప్పిన దైద రవీందర్

మృతుడికి ఘన నివాళి.. కుటుంబానికి ధైర్యం చెప్పిన దైద రవీందర్
April 24, 2026 03:14 PM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ నియోజకవర్గం, కేతేపల్లి: మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన గుండగాని తిరుపతయ్య గౌడ్ అనారోగ్యంతో మృతి చెందగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ఆయన మృతదేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మృతుడి సేవలను స్మరించుకుంటూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ నాయకులు గార్లపాటి రవీందర్ రెడ్డి, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ సుంకర్ కేశయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు శివయ్య, చెరుకు నరసయ్య, కృష్ణ, జానయ్య, ఆవుల రాజు, సుంకర్ సైదులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News