Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సతి గృహ అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి: సబ్ కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 02:59 PM

మంత్రి సవితమ్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం.. చైర్మన్, డైరెక్టర్లకు సత్కారం

మంత్రి సవితమ్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం.. చైర్మన్, డైరెక్టర్లకు సత్కారం

మంత్రి సవితమ్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం.. చైర్మన్, డైరెక్టర్లకు సత్కారం
April 24, 2026 01:06 PM 88 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అమరావతి/తాడేపల్లి: రాష్ట్ర బి.సి వెల్ఫేర్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వెల్ఫేర్, హ్యాండ్లోమ్స్ & టెక్స్టైల్స్ శాఖ మంత్రి సవితమ్మ కమ్మ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని తాడేపల్లిలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కమ్మ కార్పొరేషన్ మరియు పాలకమండలి సభ్యుల కార్యాలయాలను కూడా ప్రారంభించారు.

అనంతరం కమ్మ కార్పొరేషన్ చైర్మన్ ఛాంబర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ బ్రహ్మయ్య చౌదరి, డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన పోలేని సూర్యనారాయణతో పాటు ఇతర డైరెక్టర్లను శాలువాలతో సత్కరించి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, అధికారులు, కార్యకర్తలు ఈ ప్రారంభోత్సవాన్ని అభినందించారు. కమ్మ కార్పొరేషన్ ద్వారా సామాజిక, ఆర్థిక అభివృద్ధికి మరింత సేవలు అందించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News