Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆర్టీసీ సమ్మెకు సర్పంచ్ విక్రమ్ సంఘీభావం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 02:56 PM

మంత్రి సవితమ్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం.. చైర్మన్, డైరెక్టర్లకు సత్కారం

మంత్రి సవితమ్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం.. చైర్మన్, డైరెక్టర్లకు సత్కారం

మంత్రి సవితమ్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం.. చైర్మన్, డైరెక్టర్లకు సత్కారం
April 24, 2026 01:06 PM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అమరావతి/తాడేపల్లి: రాష్ట్ర బి.సి వెల్ఫేర్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వెల్ఫేర్, హ్యాండ్లోమ్స్ & టెక్స్టైల్స్ శాఖ మంత్రి సవితమ్మ కమ్మ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని తాడేపల్లిలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కమ్మ కార్పొరేషన్ మరియు పాలకమండలి సభ్యుల కార్యాలయాలను కూడా ప్రారంభించారు.

అనంతరం కమ్మ కార్పొరేషన్ చైర్మన్ ఛాంబర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ బ్రహ్మయ్య చౌదరి, డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన పోలేని సూర్యనారాయణతో పాటు ఇతర డైరెక్టర్లను శాలువాలతో సత్కరించి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, అధికారులు, కార్యకర్తలు ఈ ప్రారంభోత్సవాన్ని అభినందించారు. కమ్మ కార్పొరేషన్ ద్వారా సామాజిక, ఆర్థిక అభివృద్ధికి మరింత సేవలు అందించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News