Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:13 PM

మంత్రి సవితమ్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం.. చైర్మన్, డైరెక్టర్లకు సత్కారం

మంత్రి సవితమ్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం.. చైర్మన్, డైరెక్టర్లకు సత్కారం

మంత్రి సవితమ్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం.. చైర్మన్, డైరెక్టర్లకు సత్కారం
24-04-2026 95 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అమరావతి/తాడేపల్లి: రాష్ట్ర బి.సి వెల్ఫేర్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వెల్ఫేర్, హ్యాండ్లోమ్స్ & టెక్స్టైల్స్ శాఖ మంత్రి సవితమ్మ కమ్మ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని తాడేపల్లిలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కమ్మ కార్పొరేషన్ మరియు పాలకమండలి సభ్యుల కార్యాలయాలను కూడా ప్రారంభించారు.

అనంతరం కమ్మ కార్పొరేషన్ చైర్మన్ ఛాంబర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ బ్రహ్మయ్య చౌదరి, డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన పోలేని సూర్యనారాయణతో పాటు ఇతర డైరెక్టర్లను శాలువాలతో సత్కరించి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, అధికారులు, కార్యకర్తలు ఈ ప్రారంభోత్సవాన్ని అభినందించారు. కమ్మ కార్పొరేషన్ ద్వారా సామాజిక, ఆర్థిక అభివృద్ధికి మరింత సేవలు అందించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

Sthanikam

మంత్రి సవితమ్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం.. చైర్మన్, డైరెక్టర్లకు సత్కారం

Article Image

అమరావతి/తాడేపల్లి: రాష్ట్ర బి.సి వెల్ఫేర్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వెల్ఫేర్, హ్యాండ్లోమ్స్ & టెక్స్టైల్స్ శాఖ మంత్రి సవితమ్మ కమ్మ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని తాడేపల్లిలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కమ్మ కార్పొరేషన్ మరియు పాలకమండలి సభ్యుల కార్యాలయాలను కూడా ప్రారంభించారు.

అనంతరం కమ్మ కార్పొరేషన్ చైర్మన్ ఛాంబర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ బ్రహ్మయ్య చౌదరి, డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన పోలేని సూర్యనారాయణతో పాటు ఇతర డైరెక్టర్లను శాలువాలతో సత్కరించి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, అధికారులు, కార్యకర్తలు ఈ ప్రారంభోత్సవాన్ని అభినందించారు. కమ్మ కార్పొరేషన్ ద్వారా సామాజిక, ఆర్థిక అభివృద్ధికి మరింత సేవలు అందించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News