Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:05 AM

మలిదశ ఉద్యమకారుడి ఆకస్మిక మరణం

మలిదశ ఉద్యమకారుడి ఆకస్మిక మరణం

మలిదశ ఉద్యమకారుడి ఆకస్మిక మరణం
April 08, 2026 09:09 PM 88 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

తెలంగాణ కోసం పోరాడిన మలిదశ ఉద్యమకారుడు, రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన దాసిరెడ్డి శ్రవణ్ కుమార్ రెడ్డి ఆకస్మిక మరణం ఉద్యమ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

తెలంగాణ ఉద్యమ సమయంలో జైలు జీవితం గడిపిన శ్రవణ్ కుమార్ రెడ్డి మరణం సహచర ఉద్యమకారులను కలచివేసింది. ఇటీవలి కాలంలో ఉద్యమకారులు వరుసగా మృతిచెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వారికి తగిన సహాయం అందించి న్యాయం చేయాలని ఉద్యమకారుల ఫోరంమండల అధ్యక్షుడు నోముల శంకర్ ఈ సందర్భంగా తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News