Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శానిటేషన్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయాలని అదనపు కలెక్టర్కు వినతి పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 08:08 PM

మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించాలి స్వయం శక్తితో ఎదగాలి

మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించాలి స్వయం శక్తితో ఎదగాలి

మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించాలి స్వయం శక్తితో ఎదగాలి
April 25, 2026 06:15 PM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డిప్యూటీ కమీషనర్ శ్రీనివాస్

ఎల్బీనగర్

మహిళలు ఆర్ధిక స్వావలంభన సాధించాలని సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ బోనగిరి శ్రీనివాస్ అన్నారు. ​ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం సరూర్ నగర్, ఎల్బీనగర్ సర్కిల్ల పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏప్రిల్ నెలలో 30 సంఘాలకుగాను ఒక కోటి పన్నెండు లక్షల రూపాయలు చెక్కులను ఆయన పంపిణీ పంపిణి చేసి మాట్లాడారు. ​ఈకార్యక్రమంలో డిపిఓ ఎం. విక్రాంత్ రెడ్డి, ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ జగదీష్, యూసీడి సిఓలు కృష్ణవేణి, సైదులు, సహదేవ్, నర్సింగ్ రావు, వెంకటేష్, రాకేష్ కుమార్, శోభన, యాకయ్య, టిఎల్ఎఫ్, ఎస్ఎల్ఎఫ్ ఓబీలు ఆర్ పిలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ​అదేవిధంగా యూసీడి - యుబిడి విభాగాల ఆధ్వర్యంలో పార్కుల నిర్వహణపై సరూర్ నగర్, హయత్ నగర్ సర్కిల్ల స్వయం సహాయక సంఘాల మహిళలకు యుబిడి డైరెక్టర్ సునందరెడ్డి శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమంలో యుబిడి మేనేజర్ లోకేష్, స్వయం సహాయక సంఘాల సభ్యులు సిఓలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News