Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:12 AM

మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించాలి స్వయం శక్తితో ఎదగాలి

మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించాలి స్వయం శక్తితో ఎదగాలి

మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించాలి స్వయం శక్తితో ఎదగాలి
25-04-2026 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డిప్యూటీ కమీషనర్ శ్రీనివాస్

ఎల్బీనగర్

మహిళలు ఆర్ధిక స్వావలంభన సాధించాలని సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ బోనగిరి శ్రీనివాస్ అన్నారు. ​ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం సరూర్ నగర్, ఎల్బీనగర్ సర్కిల్ల పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏప్రిల్ నెలలో 30 సంఘాలకుగాను ఒక కోటి పన్నెండు లక్షల రూపాయలు చెక్కులను ఆయన పంపిణీ పంపిణి చేసి మాట్లాడారు. ​ఈకార్యక్రమంలో డిపిఓ ఎం. విక్రాంత్ రెడ్డి, ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ జగదీష్, యూసీడి సిఓలు కృష్ణవేణి, సైదులు, సహదేవ్, నర్సింగ్ రావు, వెంకటేష్, రాకేష్ కుమార్, శోభన, యాకయ్య, టిఎల్ఎఫ్, ఎస్ఎల్ఎఫ్ ఓబీలు ఆర్ పిలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ​అదేవిధంగా యూసీడి - యుబిడి విభాగాల ఆధ్వర్యంలో పార్కుల నిర్వహణపై సరూర్ నగర్, హయత్ నగర్ సర్కిల్ల స్వయం సహాయక సంఘాల మహిళలకు యుబిడి డైరెక్టర్ సునందరెడ్డి శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమంలో యుబిడి మేనేజర్ లోకేష్, స్వయం సహాయక సంఘాల సభ్యులు సిఓలు పాల్గొన్నారు.

Sthanikam

మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించాలి స్వయం శక్తితో ఎదగాలి

Article Image

డిప్యూటీ కమీషనర్ శ్రీనివాస్

ఎల్బీనగర్

మహిళలు ఆర్ధిక స్వావలంభన సాధించాలని సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ బోనగిరి శ్రీనివాస్ అన్నారు. ​ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం సరూర్ నగర్, ఎల్బీనగర్ సర్కిల్ల పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏప్రిల్ నెలలో 30 సంఘాలకుగాను ఒక కోటి పన్నెండు లక్షల రూపాయలు చెక్కులను ఆయన పంపిణీ పంపిణి చేసి మాట్లాడారు. ​ఈకార్యక్రమంలో డిపిఓ ఎం. విక్రాంత్ రెడ్డి, ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ జగదీష్, యూసీడి సిఓలు కృష్ణవేణి, సైదులు, సహదేవ్, నర్సింగ్ రావు, వెంకటేష్, రాకేష్ కుమార్, శోభన, యాకయ్య, టిఎల్ఎఫ్, ఎస్ఎల్ఎఫ్ ఓబీలు ఆర్ పిలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ​అదేవిధంగా యూసీడి - యుబిడి విభాగాల ఆధ్వర్యంలో పార్కుల నిర్వహణపై సరూర్ నగర్, హయత్ నగర్ సర్కిల్ల స్వయం సహాయక సంఘాల మహిళలకు యుబిడి డైరెక్టర్ సునందరెడ్డి శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమంలో యుబిడి మేనేజర్ లోకేష్, స్వయం సహాయక సంఘాల సభ్యులు సిఓలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News