Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 02:09 PM

మేడారం జాతరకు సర్వం సిద్ధం.. రూ. 251 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

మేడారం జాతరకు సర్వం సిద్ధం.. రూ. 251 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

మేడారం జాతరకు సర్వం సిద్ధం.. రూ. 251 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
December 29, 2025 04:11 AM 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nagole
Chanikya Madhu

హైదరాబాద్/ములుగు:

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న(జనవరి 28 నుండి 31 వరకు) మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మహా జాతర కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 251 కోట్లను కేటాయించింది.

నిధుల కేటాయింపు:

భక్తులకు తాగునీరు, రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ నిధులను వెచ్చించనున్నారు.

దర్శనాల నిలిపివేత:

జాతర ఏర్పాట్లు (జనవరి 28 నుండి 31 వరకు) భద్రతా కారణాల దృష్ట్యా రేపు మేడారంలో అమ్మవార్ల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఏర్పాట్లు ముమ్మరం:

లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News