Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:14 AM

మేడారం జాతరకు సర్వం సిద్ధం.. రూ. 251 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

మేడారం జాతరకు సర్వం సిద్ధం.. రూ. 251 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

మేడారం జాతరకు సర్వం సిద్ధం.. రూ. 251 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
December 29, 2025 04:11 AM 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nagole
Chanikya Madhu

హైదరాబాద్/ములుగు:

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న(జనవరి 28 నుండి 31 వరకు) మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మహా జాతర కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 251 కోట్లను కేటాయించింది.

నిధుల కేటాయింపు:

భక్తులకు తాగునీరు, రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ నిధులను వెచ్చించనున్నారు.

దర్శనాల నిలిపివేత:

జాతర ఏర్పాట్లు (జనవరి 28 నుండి 31 వరకు) భద్రతా కారణాల దృష్ట్యా రేపు మేడారంలో అమ్మవార్ల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఏర్పాట్లు ముమ్మరం:

లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News