PRINT TIME: April 10, 2026 07:53 AM
మేడారం జాతరకు సర్వం సిద్ధం.. రూ. 251 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
మేడారం జాతరకు సర్వం సిద్ధం.. రూ. 251 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
December 29, 2025 04:11 AM
57 Views
స్థానికం ప్రతినిధి :
Nagole
Chanikya Madhu
హైదరాబాద్/ములుగు:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న(జనవరి 28 నుండి 31 వరకు) మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మహా జాతర కోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ. 251 కోట్లను కేటాయించింది.
నిధుల కేటాయింపు:
భక్తులకు తాగునీరు, రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ నిధులను వెచ్చించనున్నారు.
దర్శనాల నిలిపివేత:
జాతర ఏర్పాట్లు (జనవరి 28 నుండి 31 వరకు) భద్రతా కారణాల దృష్ట్యా రేపు మేడారంలో అమ్మవార్ల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఏర్పాట్లు ముమ్మరం:
లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి