Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ లో ట్రాఫిక్ సమస్యల నివారణ కు ఆపరేషన్ రోప్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 09:49 AM

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు
April 22, 2026 12:48 PM 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కరీంనగర్: బైపాస్ రోడ్డుపై ఆర్టీసీ అద్దె బస్సు లారీని ఢీకొన్న ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో కొత్త డ్రైవర్లతో బస్సులు నడుపుతుండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కండక్టర్ లేకపోవడంతో డ్రైవర్ టికెట్లు ఇస్తూ వాహనం నడపడం ప్రమాదానికి కారణమైందని తెలుస్తోంది.

ఈ ఘటనపై ప్రయాణికుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడకూడదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News