Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మృతుని కుటుంబానికి చిన్న పాక పద్మావతి శ్రీనివాస్ .5 వేల సాయం ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 22, 2026 02:37 PM

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు
April 22, 2026 12:48 PM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కరీంనగర్: బైపాస్ రోడ్డుపై ఆర్టీసీ అద్దె బస్సు లారీని ఢీకొన్న ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో కొత్త డ్రైవర్లతో బస్సులు నడుపుతుండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కండక్టర్ లేకపోవడంతో డ్రైవర్ టికెట్లు ఇస్తూ వాహనం నడపడం ప్రమాదానికి కారణమైందని తెలుస్తోంది.

ఈ ఘటనపై ప్రయాణికుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడకూడదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News