Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:17 PM

కుటుంబానికి అండగా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ రూ.10 వేల తక్షణ ఆర్థిక సహాయం

కుటుంబానికి అండగా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ రూ.10 వేల తక్షణ ఆర్థిక సహాయం

కుటుంబానికి అండగా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ రూ.10 వేల తక్షణ ఆర్థిక సహాయం
April 11, 2026 11:07 AM 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన శివగల్ల జ్ఞానేశ్వర్ అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ మృతుడి భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రూ.10,000 (పదివేల రూపాయలు) తక్షణ ఆర్థిక సహాయం అందజేసి, భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యులు పుట్టల లక్ష్మమ్మ, ముత్యాలు, వరికుప్పల స్వామి, అలాగే మందడి విద్యాసాగర్ రెడ్డి, ఈర్లపల్లి మల్లయ్య, కాటపల్లి యాదయ్య, మంటి లింగస్వామి, రవ్వ నర్సింహా, సింగణబోయిన జంగయ్య, మంటి రమేష్, నిమ్మగడ్డ పద్మారావ్, కంబాలపల్లి శ్రీశైలం, నల్ల రామస్వామి, రాధారపు మల్లేశం, గర్ధాస్ వెంకటేష్, గోళ్లేపల్లి యాదయ్య, ఈర్లపల్లి రమేష్, చిన్నపాక సురేష్, జిట్టబోయిన వెంకటేష్, బోనగిరి సంజీవ, కొమ్మగోని సంజీవ, సింగణబోయిన మల్లేష్, కాటపల్లి మహేష్, నల్ల భాస్కర్, బొల్ల నర్సింహా, బొల్ల మచ్చి, నీరుడు వెంకటేష్, గునిగంటి రామలింగం, మంటి బిక్షపతి, కొంగరి నర్సింహా, మాధం నగేష్, నీరుడు నరేష్, గర్ధాస్ శ్రీకాంత్, గర్ధాస్ సాయి, మండల కృష్ణ, మంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News