Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:58 PM

కుటుంబానికి అండగా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ రూ.10 వేల తక్షణ ఆర్థిక సహాయం

కుటుంబానికి అండగా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ రూ.10 వేల తక్షణ ఆర్థిక సహాయం

కుటుంబానికి అండగా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ రూ.10 వేల తక్షణ ఆర్థిక సహాయం
April 11, 2026 11:07 AM 279 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన శివగల్ల జ్ఞానేశ్వర్ అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ మృతుడి భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రూ.10,000 (పదివేల రూపాయలు) తక్షణ ఆర్థిక సహాయం అందజేసి, భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యులు పుట్టల లక్ష్మమ్మ, ముత్యాలు, వరికుప్పల స్వామి, అలాగే మందడి విద్యాసాగర్ రెడ్డి, ఈర్లపల్లి మల్లయ్య, కాటపల్లి యాదయ్య, మంటి లింగస్వామి, రవ్వ నర్సింహా, సింగణబోయిన జంగయ్య, మంటి రమేష్, నిమ్మగడ్డ పద్మారావ్, కంబాలపల్లి శ్రీశైలం, నల్ల రామస్వామి, రాధారపు మల్లేశం, గర్ధాస్ వెంకటేష్, గోళ్లేపల్లి యాదయ్య, ఈర్లపల్లి రమేష్, చిన్నపాక సురేష్, జిట్టబోయిన వెంకటేష్, బోనగిరి సంజీవ, కొమ్మగోని సంజీవ, సింగణబోయిన మల్లేష్, కాటపల్లి మహేష్, నల్ల భాస్కర్, బొల్ల నర్సింహా, బొల్ల మచ్చి, నీరుడు వెంకటేష్, గునిగంటి రామలింగం, మంటి బిక్షపతి, కొంగరి నర్సింహా, మాధం నగేష్, నీరుడు నరేష్, గర్ధాస్ శ్రీకాంత్, గర్ధాస్ సాయి, మండల కృష్ణ, మంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News