షిరిడి :మహారాష్ట్ర రాష్ట్రంలోని షిరిడి సాయి బాబా ఆలయం లో తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కుటుంబ సమేతంగా గురువారం సాయిబాబాను దర్శించుకున్నారు.
కుమారుడు బీర్ల శివమణి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, కుటుంబ సభ్యులతో కలిసి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులందరూ సాయిబాబా ఆశీస్సులు తీసుకొని సుఖశాంతులు కోరుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి