Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఓటరు పాల్గొని సహకరించాలి:చింత గోపాల్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 10:09 PM

కూసుమంచిలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

కూసుమంచిలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

కూసుమంచిలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
April 27, 2026 02:46 PM 140 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్‌తో సంబరాలు

కూసుమంచి: బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవాన్ని మండల కేంద్రం కూసుమంచిలో ఘనంగా నిర్వహించారు. పాలేరు మాజీ శాసనసభ్యుడు కందాళ ఉపేందర్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ సాధన నుంచి అభివృద్ధి వరకు పార్టీ పాత్రను నాయకులు గుర్తుచేశారు.

కార్యక్రమంలో బీఆర్ఎఫ్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఆసిఫ్ పాషా, నాయకులు మల్లిడి వెంకటేశ్వరరావు, బారి రమేష్, ఆడెపు సతీష్, కక్కిరేణి వీరస్వామి, మక్కపల్లి రామకృష్ణ, మంద నాగులు, ఆడెపు వెంకటేష్, అబ్దుల్ అజీజ్, దామళ్ళ ఉపేందర్, గొల్లపూడి శ్రీను, కందుల వెంకన్న, బుర్ర శ్రీను, కొక్కిరేణి గోపి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News