Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గాంధీభవన్‌లో కాంగ్రెస్ సమీక్ష సమావేశం రొద్దంలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఎస్సై చైతన్య చందర్ పై వేటు పడింది వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం నూతన పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి సామకోటి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 27, 2026 04:37 PM

కూసుమంచిలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

కూసుమంచిలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

కూసుమంచిలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
April 27, 2026 02:46 PM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్‌తో సంబరాలు

కూసుమంచి: బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవాన్ని మండల కేంద్రం కూసుమంచిలో ఘనంగా నిర్వహించారు. పాలేరు మాజీ శాసనసభ్యుడు కందాళ ఉపేందర్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ సాధన నుంచి అభివృద్ధి వరకు పార్టీ పాత్రను నాయకులు గుర్తుచేశారు.

కార్యక్రమంలో బీఆర్ఎఫ్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఆసిఫ్ పాషా, నాయకులు మల్లిడి వెంకటేశ్వరరావు, బారి రమేష్, ఆడెపు సతీష్, కక్కిరేణి వీరస్వామి, మక్కపల్లి రామకృష్ణ, మంద నాగులు, ఆడెపు వెంకటేష్, అబ్దుల్ అజీజ్, దామళ్ళ ఉపేందర్, గొల్లపూడి శ్రీను, కందుల వెంకన్న, బుర్ర శ్రీను, కొక్కిరేణి గోపి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News