Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 06:08 AM

కొమ్మర ఘటనపై నిరసన… కోవత్తులతో పసిబిడ్డకు నివాళి

కొమ్మర ఘటనపై నిరసన… కోవత్తులతో పసిబిడ్డకు నివాళి

కొమ్మర ఘటనపై నిరసన… కోవత్తులతో పసిబిడ్డకు నివాళి
March 08, 2026 09:50 PM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం:

నాగర్‌కర్నూల్ జిల్లా కొమ్మర గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా చోటుచేసుకున్న దారుణ ఘటనపై ఇంద్రపాలనగరం రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తమైంది. దేవుడి దర్శనం కోరిన కుటుంబంపై దాడి జరగడంతో రెండు నెలల పసిబిడ్డ మృతి చెందిన ఘటనపై స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద కోవత్తులతో బాధిత కుటుంబానికి నివాళి అర్పించారు.

ఫిబ్రవరి 18, 2026న జరిగిన ఈ ఘటనలో కుల వివక్ష కోణం ఉన్నదని పేర్కొంటూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి సంఘీభావం తెలుపుతూ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్, రజక సంఘం అధ్యక్షుడు బోనగిరి శ్రీనివాస్, యువ నాయకులు సింగరబోయిన గణేష్, కాటేపల్లి యాదయ్య, నక్క వెంకటేశం, కొమ్మగోని రమేష్, రజక యువజన సంఘం అధ్యక్షుడు వెలిమినేటి సురేష్, వడ్లకొండ వెంకటేశం, భువనగిరి వెంకటేశం, భువనగిరి సంజీవ, కొనరాతి నరేష్, పాలమాకుల నరేష్, భువనగిరి శ్రీనివాస్, బోనగిరి శ్రీను, చంద్రశేఖర్, వెలిమినేటి నరేష్, భువనగిరి మధు, వడ్లకొండ సందీప్, వడ్లకొండ పండిత్, బోనగిరి మధు, భువనగిరి విష్ణు, బోనగిరి చందు, వడ్లకొండ చందు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News