Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 06:10 AM

కొండే రాములమ్మ మృతి… కుటుంబానికి అండగా సర్పంచ్ గరిక సత్యనారాయణ

కొండే రాములమ్మ మృతి… కుటుంబానికి అండగా సర్పంచ్ గరిక సత్యనారాయణ

కొండే రాములమ్మ మృతి… కుటుంబానికి అండగా సర్పంచ్ గరిక సత్యనారాయణ
March 09, 2026 11:39 AM 99 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలోని రామన్నపేట గ్రామానికి చెందిన కొండే రాములమ్మ మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ సందర్భంగా రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

దహన సంస్కారాల కోసం తన వంతుగా ఆర్థిక సహాయం అందజేసి కుటుంబానికి అండగా నిలిచారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బండ లింగస్వామి, మోటే మహేష్ పాల్గొన్నారు. అలాగే నాయకులు మహమ్మద్ నసర్, గట్క నరసింహ, గొలుసుల ప్రసాద్, పల్లపు రవి, మోటే లక్ష్మణ్, మోటే మల్లేష్ తదితరులు పాల్గొని రాములమ్మకు నివాళులర్పించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News