Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సమ్మె శాంతియుతంగా జరగాలి – ఎస్పీ హెచ్చరిక ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 22, 2026 10:49 PM

ఖర్గే దిష్టిబొమ్మ దహనం

ఖర్గే దిష్టిబొమ్మ దహనం

ఖర్గే దిష్టిబొమ్మ దహనం
April 22, 2026 09:15 PM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భారతీయ జనతా పార్టీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దిష్టిబొమ్మను బీజేపీ నేతలు దహనం చేశారు. పట్టణ శాఖ అధ్యక్షుడు రత్నపురం బలరామ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాయ దశరథ మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు అనుచితమని విమర్శించారు. ఖర్గే వ్యాఖ్యలు బాధాకరమని, దేశ ప్రజలు అంగీకరించరని అన్నారు.

కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు వంగేటి సూచిరిత, జెర్రిపోతుల స్వర్ణలత, తుమ్మల యాస్మిన్, జిల్లా ఉపాధ్యక్షులు జైనపల్లి శ్యామ్ సుందర్ రెడ్డి, పన్నాల చంద్రశేఖర్ రెడ్డి, మండల అధ్యక్షుడు సురేష్ రెడ్డి, నీలం రమేష్, మంగు నర్సింహారావు, ఎం.డి. మహమూద్, మోర్చా అధ్యక్షులు డీఎల్ఎన్ గౌడ్, మాధురి చంద్ర, పట్నం కపిల్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఉడుత భాస్కర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News