Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ లో ట్రాఫిక్ సమస్యల నివారణ కు ఆపరేషన్ రోప్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 11:12 AM

ఖర్గే దిష్టిబొమ్మ దహనం

ఖర్గే దిష్టిబొమ్మ దహనం

ఖర్గే దిష్టిబొమ్మ దహనం
April 22, 2026 09:15 PM 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భారతీయ జనతా పార్టీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దిష్టిబొమ్మను బీజేపీ నేతలు దహనం చేశారు. పట్టణ శాఖ అధ్యక్షుడు రత్నపురం బలరామ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాయ దశరథ మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు అనుచితమని విమర్శించారు. ఖర్గే వ్యాఖ్యలు బాధాకరమని, దేశ ప్రజలు అంగీకరించరని అన్నారు.

కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు వంగేటి సూచిరిత, జెర్రిపోతుల స్వర్ణలత, తుమ్మల యాస్మిన్, జిల్లా ఉపాధ్యక్షులు జైనపల్లి శ్యామ్ సుందర్ రెడ్డి, పన్నాల చంద్రశేఖర్ రెడ్డి, మండల అధ్యక్షుడు సురేష్ రెడ్డి, నీలం రమేష్, మంగు నర్సింహారావు, ఎం.డి. మహమూద్, మోర్చా అధ్యక్షులు డీఎల్ఎన్ గౌడ్, మాధురి చంద్ర, పట్నం కపిల్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఉడుత భాస్కర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News