Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:47 AM

ఖమ్మంలో కవిత ఆందోళన.. ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత ఆందోళన.. ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత ఆందోళన.. ఉద్రిక్తత
March 09, 2026 03:43 PM 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఖమ్మం: జిల్లాలోని వెలుగుమట్లలో భూదాన్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కే . కవిత ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి స్పష్టత ఇవ్వాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆందోళన తీవ్రరూపం దాల్చింది. నిరసనకారులు మరియు పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఓ మహిళా కానిస్టేబుల్‌పై కొందరు ఆందోళనకారులు దాడి చేయడంతో ఆమె స్పృహ కోల్పోయినట్లు సమాచారం. వెంటనే సహచర పోలీసులు ఆమెను చికిత్స కోసం తరలించారు.

ఘటనతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారగా, పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. భూదాన్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ఆందోళనకారులు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News