Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 04:26 PM

ఖమ్మంలో కవిత ఆందోళన.. ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత ఆందోళన.. ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత ఆందోళన.. ఉద్రిక్తత
09-03-2026 67 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఖమ్మం: జిల్లాలోని వెలుగుమట్లలో భూదాన్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కే . కవిత ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి స్పష్టత ఇవ్వాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆందోళన తీవ్రరూపం దాల్చింది. నిరసనకారులు మరియు పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఓ మహిళా కానిస్టేబుల్‌పై కొందరు ఆందోళనకారులు దాడి చేయడంతో ఆమె స్పృహ కోల్పోయినట్లు సమాచారం. వెంటనే సహచర పోలీసులు ఆమెను చికిత్స కోసం తరలించారు.

ఘటనతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారగా, పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. భూదాన్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ఆందోళనకారులు తెలిపారు.

Sthanikam

ఖమ్మంలో కవిత ఆందోళన.. ఉద్రిక్తత

Article Image

ఖమ్మం: జిల్లాలోని వెలుగుమట్లలో భూదాన్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కే . కవిత ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి స్పష్టత ఇవ్వాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆందోళన తీవ్రరూపం దాల్చింది. నిరసనకారులు మరియు పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఓ మహిళా కానిస్టేబుల్‌పై కొందరు ఆందోళనకారులు దాడి చేయడంతో ఆమె స్పృహ కోల్పోయినట్లు సమాచారం. వెంటనే సహచర పోలీసులు ఆమెను చికిత్స కోసం తరలించారు.

ఘటనతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారగా, పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. భూదాన్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ఆందోళనకారులు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News