Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ఆర్.కె ఆసుపత్రిలో 4.5 కిలోల భారీ అండాశయ కణితి తొలగింపు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 18, 2026 06:12 AM

కేజీబీవీ పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

కేజీబీవీ పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

కేజీబీవీ పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
July 18, 2026 04:57 AM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని జగరాజుపల్లి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, వంటశాల, విద్యార్థినుల వసతి గృహాలను ఆయన నిశితంగా పరిశీలించారు.విద్యార్థినులకు అందుతున్న విద్యా ప్రమాణాలు, మెనూ ప్రకారం అందిస్తున్న భోజన వసతిపై కలెక్టర్ ఆరా తీశారు.అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..కేజీబీవీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో సంబంధిత శాఖల అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News