Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:11 AM

కార్యకర్త కుటుంబానికి అండగా పూస బాలకిషన్ రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేత.

కార్యకర్త కుటుంబానికి అండగా పూస బాలకిషన్ రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేత.

కార్యకర్త కుటుంబానికి అండగా పూస బాలకిషన్ రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేత.
April 11, 2026 11:03 AM 319 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం లోని ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శివగల్ల జ్ఞానేశ్వర్ అనారోగ్యంతో మృతి చెందడం తో మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా నాయకుడు పూస బాలకిషన్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రూ.10 వేల నగదు సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో కూడా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

మాజీ సర్పంచ్, మాజీ ఎంపీపీ పూస బాలానర్సింహా కూడా కుటుంబాన్ని పరామర్శించి తమ మద్దతు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ శాఖ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News