Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 05:05 AM

కొత్త సంవత్సరంలో అయినా ఆరు గ్యారెంటీలను అమలు చేయండి: మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డిబి నాగభూషణం

కొత్త సంవత్సరంలో అయినా ఆరు గ్యారెంటీలను అమలు చేయండి: మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డిబి నాగభూషణం

కొత్త సంవత్సరంలో అయినా ఆరు గ్యారెంటీలను అమలు చేయండి: మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డిబి నాగభూషణం
January 01, 2026 12:16 AM 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

డిసెంబర్ నెల లాస్ట్ వచ్చిన కూడా యాసంగి పంటకు రైతుబంధు వేయలేని అసమర్ధత ప్రభుత్వం.

అధికారం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న కూడా రైతులను వేధిస్తున్న రేవంత్ రెడ్డి.

అందోల్, స్థానికం ప్రతినిధి:

రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న కూడా ఇంతవరకు రైతుబంధు వేయకుండా కనీసం యూరియా బస్తాలు ఇవ్వకుండా, రైతులను ఎన్ని రోజులని గోసపెడతారు అని అన్నారు అందోల్-జోగిపేట మాజీ మార్కెట్ చైర్మన్ డి బి నాగభూషణం. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా రైతులపై ప్రేమ ఉంటే జనవరి ఫస్ట్ కు రైతుబంధు వేయాలి అన్నారు. రైతులు ఈ యాసంగి పంటలో, వరి నాట్లు వేసుకుంటారు కాబట్టి యూరియా బస్తాలు సప్లై చేయాలి అని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కెసిఆర్ గారిని టార్గెట్ చేసుకొని తిట్టడం తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని, అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరు గ్యారెంటీల గురించి మరియు 420 హామీల గురించి అడుగుతే, పండ పెట్టి తొక్కుతా, పేగు మెడల వేసుకుని ఊరేగుతా! లాగులొ తొండలు విడుస్తా!! అనే మాటలు మరిచిపోయి, ఇప్పటికైనా నూతన సంవత్సరంలో, ఆరు గ్యారెంటీలు 420 హామీ లు, అమలు చేసే దిశగా మీకార్యచరణ ఉండాలని, భారత రాష్ట్ర సమితి తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News