Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:17 PM

కొత్త సంవత్సరంలో అయినా ఆరు గ్యారెంటీలను అమలు చేయండి: మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డిబి నాగభూషణం

కొత్త సంవత్సరంలో అయినా ఆరు గ్యారెంటీలను అమలు చేయండి: మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డిబి నాగభూషణం

కొత్త సంవత్సరంలో అయినా ఆరు గ్యారెంటీలను అమలు చేయండి: మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డిబి నాగభూషణం
01-01-2026 90 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

డిసెంబర్ నెల లాస్ట్ వచ్చిన కూడా యాసంగి పంటకు రైతుబంధు వేయలేని అసమర్ధత ప్రభుత్వం.

అధికారం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న కూడా రైతులను వేధిస్తున్న రేవంత్ రెడ్డి.

అందోల్, స్థానికం ప్రతినిధి:

రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న కూడా ఇంతవరకు రైతుబంధు వేయకుండా కనీసం యూరియా బస్తాలు ఇవ్వకుండా, రైతులను ఎన్ని రోజులని గోసపెడతారు అని అన్నారు అందోల్-జోగిపేట మాజీ మార్కెట్ చైర్మన్ డి బి నాగభూషణం. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా రైతులపై ప్రేమ ఉంటే జనవరి ఫస్ట్ కు రైతుబంధు వేయాలి అన్నారు. రైతులు ఈ యాసంగి పంటలో, వరి నాట్లు వేసుకుంటారు కాబట్టి యూరియా బస్తాలు సప్లై చేయాలి అని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కెసిఆర్ గారిని టార్గెట్ చేసుకొని తిట్టడం తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని, అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరు గ్యారెంటీల గురించి మరియు 420 హామీల గురించి అడుగుతే, పండ పెట్టి తొక్కుతా, పేగు మెడల వేసుకుని ఊరేగుతా! లాగులొ తొండలు విడుస్తా!! అనే మాటలు మరిచిపోయి, ఇప్పటికైనా నూతన సంవత్సరంలో, ఆరు గ్యారెంటీలు 420 హామీ లు, అమలు చేసే దిశగా మీకార్యచరణ ఉండాలని, భారత రాష్ట్ర సమితి తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు.

Sthanikam

కొత్త సంవత్సరంలో అయినా ఆరు గ్యారెంటీలను అమలు చేయండి: మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డిబి నాగభూషణం

Article Image

డిసెంబర్ నెల లాస్ట్ వచ్చిన కూడా యాసంగి పంటకు రైతుబంధు వేయలేని అసమర్ధత ప్రభుత్వం.

అధికారం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న కూడా రైతులను వేధిస్తున్న రేవంత్ రెడ్డి.

అందోల్, స్థానికం ప్రతినిధి:

రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న కూడా ఇంతవరకు రైతుబంధు వేయకుండా కనీసం యూరియా బస్తాలు ఇవ్వకుండా, రైతులను ఎన్ని రోజులని గోసపెడతారు అని అన్నారు అందోల్-జోగిపేట మాజీ మార్కెట్ చైర్మన్ డి బి నాగభూషణం. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా రైతులపై ప్రేమ ఉంటే జనవరి ఫస్ట్ కు రైతుబంధు వేయాలి అన్నారు. రైతులు ఈ యాసంగి పంటలో, వరి నాట్లు వేసుకుంటారు కాబట్టి యూరియా బస్తాలు సప్లై చేయాలి అని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కెసిఆర్ గారిని టార్గెట్ చేసుకొని తిట్టడం తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని, అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరు గ్యారెంటీల గురించి మరియు 420 హామీల గురించి అడుగుతే, పండ పెట్టి తొక్కుతా, పేగు మెడల వేసుకుని ఊరేగుతా! లాగులొ తొండలు విడుస్తా!! అనే మాటలు మరిచిపోయి, ఇప్పటికైనా నూతన సంవత్సరంలో, ఆరు గ్యారెంటీలు 420 హామీ లు, అమలు చేసే దిశగా మీకార్యచరణ ఉండాలని, భారత రాష్ట్ర సమితి తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News