స్థానికం ఎన్టీఆర్ జిల్లా:అరుణ్:
విజయవాడలో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్తమ మార్గదర్శి అవార్డు ను జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశా మరియు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకున్న నర్సాపురం గ్రామం సీనియర్ టిడిపి నాయకులు గోటేటి సుబ్రహ్మణ్యేశ్వర రావు (బుడ్డయ్య). రాజకీయనాయకులు,వ్యాపారవేత్తలు,ప్రముఖులు,జర్నలిస్టులు,పలువురు,అభినందనలు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి