Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 02:13 PM

కాల్వ కోసం భూమి.. రైతులకు పరిహారం. ఎల్లంకిలో చెక్కులు పంపిణీ చేసిన సర్పంచ్

కాల్వ కోసం భూమి.. రైతులకు పరిహారం. ఎల్లంకిలో చెక్కులు పంపిణీ చేసిన సర్పంచ్

కాల్వ కోసం భూమి.. రైతులకు పరిహారం.  ఎల్లంకిలో చెక్కులు పంపిణీ చేసిన సర్పంచ్
May 19, 2026 08:03 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ధర్మారెడ్డి కాల్వ విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం పరిహార చెక్కులు అందజేసింది. రామన్నపేట మండలంలోని ఎల్లంకి గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ జగన్నాథం రైతులకు చెక్కులు పంపిణీ చేశారు.

గ్రామ సర్పంచ్ శ్రీమతి ఏడం రాధా శ్రీనివాస్ మాట్లాడుతూ కాల్వ విస్తరణతో సాగునీటి వసతులు మెరుగుపడి రైతులకు దీర్ఘకాల ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ప్రభుత్వం రైతులకు న్యాయం చేసే విధంగా పరిహారం అందిస్తోందన్నారు.వనం సత్తయ్య, వరికుప్పల కాశీరాం, వరికుప్పల ఎల్లప్ప, గట్టు మల్లారెడ్డి, కావాలి మారయ్య తదితర రైతులు పరిహార చెక్కులు స్వీకరించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News