Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:59 AM

కాల్వ కోసం భూమి.. రైతులకు పరిహారం. ఎల్లంకిలో చెక్కులు పంపిణీ చేసిన సర్పంచ్

కాల్వ కోసం భూమి.. రైతులకు పరిహారం. ఎల్లంకిలో చెక్కులు పంపిణీ చేసిన సర్పంచ్

కాల్వ కోసం భూమి.. రైతులకు పరిహారం.  ఎల్లంకిలో చెక్కులు పంపిణీ చేసిన సర్పంచ్
19-05-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ధర్మారెడ్డి కాల్వ విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం పరిహార చెక్కులు అందజేసింది. రామన్నపేట మండలంలోని ఎల్లంకి గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ జగన్నాథం రైతులకు చెక్కులు పంపిణీ చేశారు.

గ్రామ సర్పంచ్ శ్రీమతి ఏడం రాధా శ్రీనివాస్ మాట్లాడుతూ కాల్వ విస్తరణతో సాగునీటి వసతులు మెరుగుపడి రైతులకు దీర్ఘకాల ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ప్రభుత్వం రైతులకు న్యాయం చేసే విధంగా పరిహారం అందిస్తోందన్నారు.వనం సత్తయ్య, వరికుప్పల కాశీరాం, వరికుప్పల ఎల్లప్ప, గట్టు మల్లారెడ్డి, కావాలి మారయ్య తదితర రైతులు పరిహార చెక్కులు స్వీకరించారు.

Sthanikam

కాల్వ కోసం భూమి.. రైతులకు పరిహారం. ఎల్లంకిలో చెక్కులు పంపిణీ చేసిన సర్పంచ్

Article Image

రామన్నపేట: ధర్మారెడ్డి కాల్వ విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం పరిహార చెక్కులు అందజేసింది. రామన్నపేట మండలంలోని ఎల్లంకి గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ జగన్నాథం రైతులకు చెక్కులు పంపిణీ చేశారు.

గ్రామ సర్పంచ్ శ్రీమతి ఏడం రాధా శ్రీనివాస్ మాట్లాడుతూ కాల్వ విస్తరణతో సాగునీటి వసతులు మెరుగుపడి రైతులకు దీర్ఘకాల ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ప్రభుత్వం రైతులకు న్యాయం చేసే విధంగా పరిహారం అందిస్తోందన్నారు.వనం సత్తయ్య, వరికుప్పల కాశీరాం, వరికుప్పల ఎల్లప్ప, గట్టు మల్లారెడ్డి, కావాలి మారయ్య తదితర రైతులు పరిహార చెక్కులు స్వీకరించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News