స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ అరుణ్
మైలవరం మాజీమంత్రి వైసీపీ నేతజోగి రమేష్ కోర్ట్ బెయిల్ మంజూరుచేసింది.
నకిలీ మద్యం కేసులో అరెస్టు కాబడిన మాజీ మంత్రివర్యులు మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జోగి రమేష్ ఇబ్రహీంపట్నం కి సంబంధించిన కల్తీ మద్యం కేసులో అరెస్టు చేయబడి మంగళవారం రోజునవిజయవాడ కోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు నిర్ణయం పై వైసిపి నేతలు హర్షం వ్యక్తం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి