Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:44 PM

జేతురం తండాలో నూతన రేషన్ షాప్ ప్రారంభం – ప్రజలకు ఊరట

జేతురం తండాలో నూతన రేషన్ షాప్ ప్రారంభం – ప్రజలకు ఊరట

జేతురం తండాలో నూతన రేషన్ షాప్ ప్రారంభం – ప్రజలకు ఊరట
11-04-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తుర్కపల్లి: మండలంలోని జేతురం తండా గ్రామపంచాయతీలో నూతన రేషన్ షాప్‌ను సర్పంచ్ భూక్య సంతోష్ నాయక్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ములకలపల్లి గ్రామపంచాయతీ పరిధిలో రేషన్ బియ్యం తీసుకోవాల్సి వచ్చేదని, జేతురం తండా, సంగ్య తండా, మామిడి కుంట తండా ప్రజలు దూరం వెళ్లి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దృష్టికి తీసుకెళ్లగా కొత్త రేషన్ షాప్ మంజూరు అయిందన్నారు.

ఈ షాప్ ప్రారంభంతో స్థానిక ప్రజలకు సులభంగా రేషన్ అందుబాటులోకి వచ్చిందని, ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి ప్రతిభ రాజేష్, మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, మీట్య నాయక్, లలిత దేవేందర్ నాయక్, రేషన్ డీలర్ సర్వర్ నాయక్, వార్డు సభ్యులు బద్రు నాయక్, బద్రిబాయి, భాస్కర్, సందర్ నాయక్, దాసు నాయక్, రమేష్, శంకర్, సుమన్, పవన్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జేతురం తండాలో నూతన రేషన్ షాప్ ప్రారంభం – ప్రజలకు ఊరట

Article Image

తుర్కపల్లి: మండలంలోని జేతురం తండా గ్రామపంచాయతీలో నూతన రేషన్ షాప్‌ను సర్పంచ్ భూక్య సంతోష్ నాయక్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ములకలపల్లి గ్రామపంచాయతీ పరిధిలో రేషన్ బియ్యం తీసుకోవాల్సి వచ్చేదని, జేతురం తండా, సంగ్య తండా, మామిడి కుంట తండా ప్రజలు దూరం వెళ్లి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దృష్టికి తీసుకెళ్లగా కొత్త రేషన్ షాప్ మంజూరు అయిందన్నారు.

ఈ షాప్ ప్రారంభంతో స్థానిక ప్రజలకు సులభంగా రేషన్ అందుబాటులోకి వచ్చిందని, ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి ప్రతిభ రాజేష్, మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, మీట్య నాయక్, లలిత దేవేందర్ నాయక్, రేషన్ డీలర్ సర్వర్ నాయక్, వార్డు సభ్యులు బద్రు నాయక్, బద్రిబాయి, భాస్కర్, సందర్ నాయక్, దాసు నాయక్, రమేష్, శంకర్, సుమన్, పవన్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News