PRINT TIME: April 09, 2026 03:15 PM
జీపీఏటీలో మనీషా మెరిసింది. ఆల్ ఇండియా 1830 ర్యాంక్
జీపీఏటీలో మనీషా మెరిసింది. ఆల్ ఇండియా 1830 ర్యాంక్
April 09, 2026 12:57 PM
18 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నల్లగొండలోని చర్లపల్లి వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్లో బీఫార్మసీ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కందుల మనీషా ప్రతిభ చాటింది. బుధవారం విడుదలైన జీపీఏటీ–2026 ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ఆమె ఆల్ ఇండియా స్థాయిలో 1830వ ర్యాంక్ సాధించింది.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపకులు మనీషాను అభినందించారు. ఆమె కృషి, పట్టుదలతో ఈ విజయాన్ని సాధించిందని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి