Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:00 AM

'జనగణన'కు సహకరించండి

'జనగణన'కు సహకరించండి

'జనగణన'కు సహకరించండి
25-04-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* ప్రతి ఒక్కరూ స్వీయ గణన చేసుకోవాలి

* మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రాంరెడ్డి

​* సిబ్బందికి ప్రత్యేక అవగాహన సదస్సు

దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన-2027 ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్వీయ గణన' పై ప్రజలు అవగాహన పెంచుకోవాలని చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రాంరెడ్డి సూచించారు. శనివారం మున్సిపల్ కార్యాలయ పాత భవనంలోని సమావేశ మందిరంలో సెక్షన్ అధికారులు, రెగ్యులర్, అవుట్‌సోర్సింగ్, మెప్మా సిబ్బంది, బీఎల్వోలకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

ఆన్‌లైన్‌లో వివరాల నమోదు:

మున్సిపల్ సిబ్బంది అంతా తమ కుటుంబ వివరాలను ముందుగా నమోదు చేసుకోవడమే కాకుండా, పట్టణ ప్రజలకు,తమబంధుమిత్రులకు ఈ ప్రక్రియపై అవగాహన కల్పించాలని కమిషనర్ కోరారు. ​స్వీయ గణన కాలపరిమితి: ఈ నెల 26 (ఆదివారం) నుంచి మే 10వ తేదీ వరకు ప్రజలు సొంతంగా వివరాలు నమోదు చేసుకోవచ్చు. se.census.gov.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి కుటుంబ వివరాలు పొందుపరచాలి.

​ఎస్ఈ ఐడీ (SE ID): వివరాలు నమోదు చేసిన తర్వాత మొబైల్‌కు వచ్చే ఐడీ నంబర్‌ను భద్రపరుచుకోవాలి.ఎన్యూమరేటర్ల సందర్శన: మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు వారికి ఈ ఐడీ నంబర్‌ను చూపిస్తే సరిపోతుందని కమిషనర్ వివరించారు.​ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

'జనగణన'కు సహకరించండి

Article Image

* ప్రతి ఒక్కరూ స్వీయ గణన చేసుకోవాలి

* మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రాంరెడ్డి

​* సిబ్బందికి ప్రత్యేక అవగాహన సదస్సు

దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన-2027 ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్వీయ గణన' పై ప్రజలు అవగాహన పెంచుకోవాలని చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రాంరెడ్డి సూచించారు. శనివారం మున్సిపల్ కార్యాలయ పాత భవనంలోని సమావేశ మందిరంలో సెక్షన్ అధికారులు, రెగ్యులర్, అవుట్‌సోర్సింగ్, మెప్మా సిబ్బంది, బీఎల్వోలకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

ఆన్‌లైన్‌లో వివరాల నమోదు:

మున్సిపల్ సిబ్బంది అంతా తమ కుటుంబ వివరాలను ముందుగా నమోదు చేసుకోవడమే కాకుండా, పట్టణ ప్రజలకు,తమబంధుమిత్రులకు ఈ ప్రక్రియపై అవగాహన కల్పించాలని కమిషనర్ కోరారు. ​స్వీయ గణన కాలపరిమితి: ఈ నెల 26 (ఆదివారం) నుంచి మే 10వ తేదీ వరకు ప్రజలు సొంతంగా వివరాలు నమోదు చేసుకోవచ్చు. se.census.gov.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి కుటుంబ వివరాలు పొందుపరచాలి.

​ఎస్ఈ ఐడీ (SE ID): వివరాలు నమోదు చేసిన తర్వాత మొబైల్‌కు వచ్చే ఐడీ నంబర్‌ను భద్రపరుచుకోవాలి.ఎన్యూమరేటర్ల సందర్శన: మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు వారికి ఈ ఐడీ నంబర్‌ను చూపిస్తే సరిపోతుందని కమిషనర్ వివరించారు.​ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News