Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:14 PM

జనగణన ఖచ్చితత్వమే అభివృద్ధికి పునాది శిక్షణ.అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

జనగణన ఖచ్చితత్వమే అభివృద్ధికి పునాది శిక్షణ.అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

జనగణన ఖచ్చితత్వమే అభివృద్ధికి పునాది శిక్షణ.అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు
21-04-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, : మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన జనగణన–2027 శిక్షణ కార్యక్రమం ముగింపు వేడుకకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జనగణన ప్రక్రియ దేశ అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. సమగ్రంగా, ఖచ్చితంగా డేటా సేకరణ చేయడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయని తెలిపారు. శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు.

ప్రతి ఇంటికి చేరుకుని సరైన సమాచారాన్ని నమోదు చేయడం అత్యంత ముఖ్యమని, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకూడదని స్పష్టం చేశారు. శిక్షణ ద్వారా ఫీల్డ్ స్థాయిలో పనిచేసే సిబ్బందికి అవసరమైన మార్గదర్శకాలు అందించబడినట్లు తెలిపారు. సమన్వయంతో పనిచేస్తే జనగణనను విజయవంతంగా పూర్తి చేయగలమన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సంబంధిత విభాగాల సిబ్బంది, శిక్షణార్థులు పాల్గొన్నారు.

Sthanikam

జనగణన ఖచ్చితత్వమే అభివృద్ధికి పునాది శిక్షణ.అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

Article Image

భువనగిరి, : మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన జనగణన–2027 శిక్షణ కార్యక్రమం ముగింపు వేడుకకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జనగణన ప్రక్రియ దేశ అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. సమగ్రంగా, ఖచ్చితంగా డేటా సేకరణ చేయడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయని తెలిపారు. శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు.

ప్రతి ఇంటికి చేరుకుని సరైన సమాచారాన్ని నమోదు చేయడం అత్యంత ముఖ్యమని, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకూడదని స్పష్టం చేశారు. శిక్షణ ద్వారా ఫీల్డ్ స్థాయిలో పనిచేసే సిబ్బందికి అవసరమైన మార్గదర్శకాలు అందించబడినట్లు తెలిపారు. సమన్వయంతో పనిచేస్తే జనగణనను విజయవంతంగా పూర్తి చేయగలమన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సంబంధిత విభాగాల సిబ్బంది, శిక్షణార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News