PRINT TIME: April 23, 2026 10:09 PM
జలధార – నీటి నిర్వహణ కార్యక్రమం ప్రారంభం
జలధార – నీటి నిర్వహణ కార్యక్రమం ప్రారంభం
April 23, 2026 08:27 PM
15 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, పెనుకొండ మండలం మావటూరు గ్రామంలో రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ ఆధ్వర్యంలో “జలధార – నీటి నిర్వహణ” 100 రోజుల కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో భాగంగా చెరువులు, కాలువల పూడికతీత చేపట్టి భూగర్భ జలాల పెంపుతో పాటు సమర్థవంతమైన నీటి నిర్వహణ లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి. NDA నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
ప్రజలందరూ, పార్టీలకు అతీతంగా ఈ బృహత్తర కార్యక్రమానికి సహకరించాలని నిర్వాహకులు కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి