Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సతి గృహ అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి: సబ్ కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 01:37 PM

జలధార – నీటి నిర్వహణ కార్యక్రమం ప్రారంభం

జలధార – నీటి నిర్వహణ కార్యక్రమం ప్రారంభం

జలధార – నీటి నిర్వహణ కార్యక్రమం ప్రారంభం
April 23, 2026 08:27 PM 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, పెనుకొండ మండలం మావటూరు గ్రామంలో రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ ఆధ్వర్యంలో “జలధార – నీటి నిర్వహణ” 100 రోజుల కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.

ఈ కార్యక్రమంలో భాగంగా చెరువులు, కాలువల పూడికతీత చేపట్టి భూగర్భ జలాల పెంపుతో పాటు సమర్థవంతమైన నీటి నిర్వహణ లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి. NDA నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.

ప్రజలందరూ, పార్టీలకు అతీతంగా ఈ బృహత్తర కార్యక్రమానికి సహకరించాలని నిర్వాహకులు కోరారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News