Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ అండర్ పాస్ మంజూరు హర్షణీయం ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 23, 2026 10:09 PM

జలధార – నీటి నిర్వహణ కార్యక్రమం ప్రారంభం

జలధార – నీటి నిర్వహణ కార్యక్రమం ప్రారంభం

జలధార – నీటి నిర్వహణ కార్యక్రమం ప్రారంభం
April 23, 2026 08:27 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, పెనుకొండ మండలం మావటూరు గ్రామంలో రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ ఆధ్వర్యంలో “జలధార – నీటి నిర్వహణ” 100 రోజుల కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.

ఈ కార్యక్రమంలో భాగంగా చెరువులు, కాలువల పూడికతీత చేపట్టి భూగర్భ జలాల పెంపుతో పాటు సమర్థవంతమైన నీటి నిర్వహణ లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి. NDA నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.

ప్రజలందరూ, పార్టీలకు అతీతంగా ఈ బృహత్తర కార్యక్రమానికి సహకరించాలని నిర్వాహకులు కోరారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News