Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్టేట్ ర్యాంక్ సాధించిన సోమపంగు శర్మని వాట్సాప్‌లో భూ నమోదు సేవలు ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 10:20 PM

జలధార కార్యక్రమంతో కలిపి గ్రామంలో నీటి సంరక్షణకు శ్రీకారం

జలధార కార్యక్రమంతో కలిపి గ్రామంలో నీటి సంరక్షణకు శ్రీకారం

జలధార కార్యక్రమంతో కలిపి గ్రామంలో నీటి సంరక్షణకు శ్రీకారం
April 12, 2026 08:46 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం కలిపి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “జలధార - నీటి నిర్వహణ” కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించడం, నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామంలో కాలువల పూడికతీత పనులను ప్రారంభించారు. రొద్దం మండలం NDA కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పార్టీలకు అతీతంగా అందరూ తమ వంతు సహకారం అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News