Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:59 AM

జలధార కార్యక్రమంతో కలిపి గ్రామంలో నీటి సంరక్షణకు శ్రీకారం

జలధార కార్యక్రమంతో కలిపి గ్రామంలో నీటి సంరక్షణకు శ్రీకారం

జలధార కార్యక్రమంతో కలిపి గ్రామంలో నీటి సంరక్షణకు శ్రీకారం
12-04-2026 99 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం కలిపి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “జలధార - నీటి నిర్వహణ” కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించడం, నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామంలో కాలువల పూడికతీత పనులను ప్రారంభించారు. రొద్దం మండలం NDA కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పార్టీలకు అతీతంగా అందరూ తమ వంతు సహకారం అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

Sthanikam

జలధార కార్యక్రమంతో కలిపి గ్రామంలో నీటి సంరక్షణకు శ్రీకారం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం కలిపి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “జలధార - నీటి నిర్వహణ” కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించడం, నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామంలో కాలువల పూడికతీత పనులను ప్రారంభించారు. రొద్దం మండలం NDA కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పార్టీలకు అతీతంగా అందరూ తమ వంతు సహకారం అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News