Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:10 AM

ఇస్కిళ్ళలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

ఇస్కిళ్ళలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

ఇస్కిళ్ళలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
April 06, 2026 12:33 PM 138 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామన్నపేట మండలంలోని ఇస్కిళ్ళ గ్రామంలో బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి, నాయకులు కార్యకర్తలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయనిస్తున్నదని పేర్కొన్నారు. ప్రజలకు సంక్షేమం, పారదర్శక పాలన అందించడంలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో 4వ వార్డ్ మెంబర్ పిండి మల్లేష్, మండల కార్యదర్శి బందెల సంజీవ, 5వ వార్డ్ మెంబర్ సురకంటి అశోక్ రెడ్డి, రాపర్తి గణేష్, సత్యనారాయణ, ఉపేంద్ర చారి, పరశురామ్, లాల్ కృష్ణ, రాజు రెడ్డి, నవీన్, రవి, గిరి, విజయ్, నరేందర్ రెడ్డి, సిద్ధార్థ, దుర్గారావు తదితరులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News