Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:14 PM

ఇస్కిళ్ళలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

ఇస్కిళ్ళలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

ఇస్కిళ్ళలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
06-04-2026 147 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామన్నపేట మండలంలోని ఇస్కిళ్ళ గ్రామంలో బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి, నాయకులు కార్యకర్తలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయనిస్తున్నదని పేర్కొన్నారు. ప్రజలకు సంక్షేమం, పారదర్శక పాలన అందించడంలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో 4వ వార్డ్ మెంబర్ పిండి మల్లేష్, మండల కార్యదర్శి బందెల సంజీవ, 5వ వార్డ్ మెంబర్ సురకంటి అశోక్ రెడ్డి, రాపర్తి గణేష్, సత్యనారాయణ, ఉపేంద్ర చారి, పరశురామ్, లాల్ కృష్ణ, రాజు రెడ్డి, నవీన్, రవి, గిరి, విజయ్, నరేందర్ రెడ్డి, సిద్ధార్థ, దుర్గారావు తదితరులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

ఇస్కిళ్ళలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

Article Image

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామన్నపేట మండలంలోని ఇస్కిళ్ళ గ్రామంలో బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి, నాయకులు కార్యకర్తలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయనిస్తున్నదని పేర్కొన్నారు. ప్రజలకు సంక్షేమం, పారదర్శక పాలన అందించడంలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో 4వ వార్డ్ మెంబర్ పిండి మల్లేష్, మండల కార్యదర్శి బందెల సంజీవ, 5వ వార్డ్ మెంబర్ సురకంటి అశోక్ రెడ్డి, రాపర్తి గణేష్, సత్యనారాయణ, ఉపేంద్ర చారి, పరశురామ్, లాల్ కృష్ణ, రాజు రెడ్డి, నవీన్, రవి, గిరి, విజయ్, నరేందర్ రెడ్డి, సిద్ధార్థ, దుర్గారావు తదితరులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News