Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:33 PM

ఇఫ్తార్ విందులో పాల్గొన్న కాంగ్రెస్ నేత దైద రవీందర్

ఇఫ్తార్ విందులో పాల్గొన్న కాంగ్రెస్ నేత దైద రవీందర్

ఇఫ్తార్ విందులో పాల్గొన్న కాంగ్రెస్ నేత దైద రవీందర్
11-03-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని మెయిన్ రోడ్డులో ఉన్న మసీద్‌లో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ముస్లిం మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఇఫ్తార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేశారు.

రంజాన్ మాసం శాంతి, సౌహార్దతలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నకిరేకల్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి, ఎండి. యూసుఫ్, యూసఫ్ వలీ, అఫ్రోజ్, అసిఫ్, బాబా తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇఫ్తార్ విందులో పాల్గొన్న కాంగ్రెస్ నేత దైద రవీందర్

Article Image

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని మెయిన్ రోడ్డులో ఉన్న మసీద్‌లో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ముస్లిం మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఇఫ్తార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేశారు.

రంజాన్ మాసం శాంతి, సౌహార్దతలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నకిరేకల్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి, ఎండి. యూసుఫ్, యూసఫ్ వలీ, అఫ్రోజ్, అసిఫ్, బాబా తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News