ఇంద్రపాలనగరంలో అండర్గ్రౌండ్ పనుల ప్రారంభం. సర్పంచ్ విక్రమ్
ఇంద్రపాలనగరంలో అండర్గ్రౌండ్ పనుల ప్రారంభం. సర్పంచ్ విక్రమ్
Editor Desk
డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం.
ఇంద్రపాలనగరం: గ్రామంలో సంవత్సరాలుగా సమస్యగా మారిన పశువుల దవాఖాన ముందున్న ప్రమాదకర డ్రైనేజీ సమస్యకు పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. వడ్ల మార్కెట్కు వెళ్లే రైతులు, వాహనదారులకు ఇబ్బందులు కలుగుతూ, తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న పరిస్థితిని గుర్తించిన సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ముందడుగు వేశారు.
శాశ్వత పరిష్కారం కోసం సిమెంట్ పైపులతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. పనులు పూర్తయితే రాకపోకలు సులభతరం కావడంతో పాటు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని గ్రామస్థులు తెలిపారు.
ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వరికుప్పల స్వామి,పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు,వడ్లకొండ లక్ష్మి మల్లేశం,కంబాలపల్లి సత్తయ్య, నల్ల ఎల్లేష్,చిన్నలచ్చి శంకరమ్మ, రేపాక పారిజాత, కప్పల మంగమ్మ రాజు,
సీనియర్ నాయకులు మందడి విధ్యాసాగర్ రెడ్డి,కాటపల్లి యాదయ్య మాజీ సర్పంచ్,ఈర్లపల్లి మల్లయ్య,సింగణబోయిన గణేష్,మంటిలింగస్వామి, రాస వెంకటేష్, రవ్వ నర్సింహా, మందడి శ్రీధర్ రెడ్డి,సింగణబోయిన జంగయ్య, సింగణబోయిన సత్యనారాయణ, కంబాలపల్లి శ్రీశైలం, జిట్టబోయిన వెంకటేష్,నల్ల రామస్వామి,మాధం నగేష్, గర్ధాస్ వెంకటేష్, గడ్డం సాయి, గర్ధాస్ శ్రీకాంత్, గాడ్డుల సత్యనారాయణ, నల్ల శివయ్య,చిన్నలచ్చి చంద్రయ్య, మల్లెబోయిన గణేష్,రాజన్నగారి మురళి, నీరుడు వెంకటేష్,వడ్లకొండ బిక్షం,నీరుడు నరేష్,పంచాయతీ సిబ్బంది అమినొద్దిన్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు
.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి