Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:52 PM

హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం

హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం

హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం
10-04-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,

99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హోమియో ఆయుష్ డే సందర్భంగా భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామంలో యోగ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ వేముల వినత (ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్), జక్కల సాయి తేజ (యోగ ఇన్‌స్ట్రక్టర్) ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా యోగ వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తూ పలు యోగాసనాలను ప్రదర్శించారు. గ్రామస్తులు ప్రతిరోజూ యోగ చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోదా రమాదేవి శ్రీనివాస్ గౌడ్, వార్డ్ సభ్యుడు మట్ట శీను, బొల్లేపల్లి అశోక్, కొంతం సత్తిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, రావి ఇంద్రసేనారెడ్డి, ఈర్లపల్లి రాజు, గాద జయేందర్, గడ్డమీది స్వామి, పిన్నింటి వెంకటరెడ్డి, బుంగపట్ల అంజయ్య, పన్నీర్ దానయ్య, ఈర్లపల్లి జానయ్య, వాకిటి మల్లారెడ్డి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Sthanikam

హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం

Article Image

భువనగిరి,

99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హోమియో ఆయుష్ డే సందర్భంగా భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామంలో యోగ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ వేముల వినత (ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్), జక్కల సాయి తేజ (యోగ ఇన్‌స్ట్రక్టర్) ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా యోగ వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తూ పలు యోగాసనాలను ప్రదర్శించారు. గ్రామస్తులు ప్రతిరోజూ యోగ చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోదా రమాదేవి శ్రీనివాస్ గౌడ్, వార్డ్ సభ్యుడు మట్ట శీను, బొల్లేపల్లి అశోక్, కొంతం సత్తిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, రావి ఇంద్రసేనారెడ్డి, ఈర్లపల్లి రాజు, గాద జయేందర్, గడ్డమీది స్వామి, పిన్నింటి వెంకటరెడ్డి, బుంగపట్ల అంజయ్య, పన్నీర్ దానయ్య, ఈర్లపల్లి జానయ్య, వాకిటి మల్లారెడ్డి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News