Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:10 AM

హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం

హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం

హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం
April 10, 2026 12:16 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,

99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హోమియో ఆయుష్ డే సందర్భంగా భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామంలో యోగ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ వేముల వినత (ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్), జక్కల సాయి తేజ (యోగ ఇన్‌స్ట్రక్టర్) ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా యోగ వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తూ పలు యోగాసనాలను ప్రదర్శించారు. గ్రామస్తులు ప్రతిరోజూ యోగ చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోదా రమాదేవి శ్రీనివాస్ గౌడ్, వార్డ్ సభ్యుడు మట్ట శీను, బొల్లేపల్లి అశోక్, కొంతం సత్తిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, రావి ఇంద్రసేనారెడ్డి, ఈర్లపల్లి రాజు, గాద జయేందర్, గడ్డమీది స్వామి, పిన్నింటి వెంకటరెడ్డి, బుంగపట్ల అంజయ్య, పన్నీర్ దానయ్య, ఈర్లపల్లి జానయ్య, వాకిటి మల్లారెడ్డి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News