Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:18 AM

హెల్మెట్ తప్పనిసరి.. లేనిచో కఠిన చర్యలు. సిఐ ఎన్ వెంకటేశ్వర్లు

హెల్మెట్ తప్పనిసరి.. లేనిచో కఠిన చర్యలు. సిఐ ఎన్ వెంకటేశ్వర్లు

హెల్మెట్ తప్పనిసరి.. లేనిచో  కఠిన చర్యలు. సిఐ ఎన్ వెంకటేశ్వర్లు
April 07, 2026 06:08 PM 222 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటలో పోలీసులు వెహికల్ చెకింగ్ రోడ్డు భద్రతపై అవగాహన

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలో రోడ్డు భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సీఐ ఎన్. వెంకటేశ్వర్లు, ఎస్సై డి. నాగరాజు ఆధ్వర్యంలో మంగళవారం ప్రధాన రహదారులపై విస్తృతంగా వెహికల్ చెకింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా వాహనదారుల పత్రాలు పరిశీలించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు స్పష్టంగా సూచించారు.

హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రమాదకరమని, చిన్న నిర్లక్ష్యం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సురేందర్,కానిస్టేబుల్ నరసింహ, సురేష్, మధు, ప్రవీణ్,హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News