Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:49 PM

హెల్మెట్ తప్పనిసరి.. లేనిచో కఠిన చర్యలు. సిఐ ఎన్ వెంకటేశ్వర్లు

హెల్మెట్ తప్పనిసరి.. లేనిచో కఠిన చర్యలు. సిఐ ఎన్ వెంకటేశ్వర్లు

హెల్మెట్ తప్పనిసరి.. లేనిచో  కఠిన చర్యలు. సిఐ ఎన్ వెంకటేశ్వర్లు
07-04-2026 242 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటలో పోలీసులు వెహికల్ చెకింగ్ రోడ్డు భద్రతపై అవగాహన

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలో రోడ్డు భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సీఐ ఎన్. వెంకటేశ్వర్లు, ఎస్సై డి. నాగరాజు ఆధ్వర్యంలో మంగళవారం ప్రధాన రహదారులపై విస్తృతంగా వెహికల్ చెకింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా వాహనదారుల పత్రాలు పరిశీలించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు స్పష్టంగా సూచించారు.

హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రమాదకరమని, చిన్న నిర్లక్ష్యం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సురేందర్,కానిస్టేబుల్ నరసింహ, సురేష్, మధు, ప్రవీణ్,హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

హెల్మెట్ తప్పనిసరి.. లేనిచో కఠిన చర్యలు. సిఐ ఎన్ వెంకటేశ్వర్లు

Article Image

రామన్నపేటలో పోలీసులు వెహికల్ చెకింగ్ రోడ్డు భద్రతపై అవగాహన

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలో రోడ్డు భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సీఐ ఎన్. వెంకటేశ్వర్లు, ఎస్సై డి. నాగరాజు ఆధ్వర్యంలో మంగళవారం ప్రధాన రహదారులపై విస్తృతంగా వెహికల్ చెకింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా వాహనదారుల పత్రాలు పరిశీలించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు స్పష్టంగా సూచించారు.

హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రమాదకరమని, చిన్న నిర్లక్ష్యం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సురేందర్,కానిస్టేబుల్ నరసింహ, సురేష్, మధు, ప్రవీణ్,హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News