PRINT TIME: April 24, 2026 04:43 PM
హైకోర్టు తీర్పు హర్షనీయం: బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లేశం
హైకోర్టు తీర్పు హర్షనీయం: బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లేశం
April 24, 2026 03:05 PM
20 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట: కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో ఊరట లభించడం హర్షనీయమని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం పేర్కొన్నారు.
శుక్రవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ, కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ సస్యశ్యామలం అయిందని, తాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలను తీర్చడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, మాజీ ఎంపీపీ నీల దయాకర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బందెల రాములు, ఎల్లంకి సర్పంచులు కంభంపాటి శ్రీనివాస్, ఇడం శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు వేమవరం సుధీర్బాబు, పున్న వెంకటేశం, జిల్లా నాయకులు కన్నెబోయిన బలరాం, బద్దుల రమేష్, ఎస్కే చాంద్, యువజన విభాగం మండల అధ్యక్షుడు బత్తుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి