Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తై-బజార్‌పై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి: గుమిడెల్లి రమేష్ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 06:19 PM

హైకోర్ట్ తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు; సీతయ్య

హైకోర్ట్ తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు; సీతయ్య

హైకోర్ట్ తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు; సీతయ్య
April 24, 2026 04:41 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar


కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పి సి ఘోష్ కమిషన్ నివేదిక అంత తప్పుల తడక అని. ఈ రిపోర్ట్ ప్రకారం మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్,.మాజీ మంత్రి హరీష్ రావు పైన ఎలాంటి చర్యలు తీసుకోకూడదని రాష్త్ర ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటిదని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాడికొండ సీతయ్య అన్నారు.. శుక్రవారం మండల పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కుట్ర బయట పడిందని అన్నారు.. కేసీఆర్. హరీష్ రావు. లను బదనాం చేసేందుకే కమిషన్ వేసి ప్రజా ధనం లూటీ చేశారని. తాము అధికారంలోకి రావడానికి ఇచ్చిన తప్పుడు వాగ్దానాలు అమలు చేయలేక ప్రజలను మభ్య పెట్టి కాలయాపన చేసేందుకే కమిషన్ వేశారని అన్నారు.. ఇలాంటి తప్పుడు కమీషన్ లు.. కేసులు వేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని వేధిస్తూ రెండున్నర ఏండ్లు గడిపారని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో అంతులేని వ్యతిరేకత పెరిగిందని. ఎప్పుడూ అవకాశం వస్తె అప్పుడు కాంగ్రెస్ బీజేపీ పార్టీలను గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు

ఆర్టీసీ కార్మికులు ఆత్మ హత్యలు చేసుకోవద్దు.. పోరాటం ద్వారా హక్కులు సాధించుకోవాలి ప్రభుత్వం వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలనీ ఎన్నికల మ్యానిపేస్తో లో కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చాలని. సమ్మె త్వరగా విరమింప చేయాలని.. ప్రయాణికుల ఇబ్బందులు పడకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గోపగాని రమేష్ తడకమళ్ళ రవికుమార్ఉప్పల నాగమల్లు. గ్రామ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్.. నల్లబెల్లి వెంకటేష్. కొండగడుపుల వెంకటేష్. బొజ్జ సాయికిరణ్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News