Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:06 AM

హైకోర్ట్ తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు; సీతయ్య

హైకోర్ట్ తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు; సీతయ్య

హైకోర్ట్ తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు; సీతయ్య
24-04-2026 98 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar


కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పి సి ఘోష్ కమిషన్ నివేదిక అంత తప్పుల తడక అని. ఈ రిపోర్ట్ ప్రకారం మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్,.మాజీ మంత్రి హరీష్ రావు పైన ఎలాంటి చర్యలు తీసుకోకూడదని రాష్త్ర ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటిదని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాడికొండ సీతయ్య అన్నారు.. శుక్రవారం మండల పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కుట్ర బయట పడిందని అన్నారు.. కేసీఆర్. హరీష్ రావు. లను బదనాం చేసేందుకే కమిషన్ వేసి ప్రజా ధనం లూటీ చేశారని. తాము అధికారంలోకి రావడానికి ఇచ్చిన తప్పుడు వాగ్దానాలు అమలు చేయలేక ప్రజలను మభ్య పెట్టి కాలయాపన చేసేందుకే కమిషన్ వేశారని అన్నారు.. ఇలాంటి తప్పుడు కమీషన్ లు.. కేసులు వేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని వేధిస్తూ రెండున్నర ఏండ్లు గడిపారని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో అంతులేని వ్యతిరేకత పెరిగిందని. ఎప్పుడూ అవకాశం వస్తె అప్పుడు కాంగ్రెస్ బీజేపీ పార్టీలను గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు

ఆర్టీసీ కార్మికులు ఆత్మ హత్యలు చేసుకోవద్దు.. పోరాటం ద్వారా హక్కులు సాధించుకోవాలి ప్రభుత్వం వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలనీ ఎన్నికల మ్యానిపేస్తో లో కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చాలని. సమ్మె త్వరగా విరమింప చేయాలని.. ప్రయాణికుల ఇబ్బందులు పడకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గోపగాని రమేష్ తడకమళ్ళ రవికుమార్ఉప్పల నాగమల్లు. గ్రామ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్.. నల్లబెల్లి వెంకటేష్. కొండగడుపుల వెంకటేష్. బొజ్జ సాయికిరణ్ పాల్గొన్నారు.

Sthanikam

హైకోర్ట్ తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు; సీతయ్య

Article Image


కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పి సి ఘోష్ కమిషన్ నివేదిక అంత తప్పుల తడక అని. ఈ రిపోర్ట్ ప్రకారం మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్,.మాజీ మంత్రి హరీష్ రావు పైన ఎలాంటి చర్యలు తీసుకోకూడదని రాష్త్ర ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటిదని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాడికొండ సీతయ్య అన్నారు.. శుక్రవారం మండల పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కుట్ర బయట పడిందని అన్నారు.. కేసీఆర్. హరీష్ రావు. లను బదనాం చేసేందుకే కమిషన్ వేసి ప్రజా ధనం లూటీ చేశారని. తాము అధికారంలోకి రావడానికి ఇచ్చిన తప్పుడు వాగ్దానాలు అమలు చేయలేక ప్రజలను మభ్య పెట్టి కాలయాపన చేసేందుకే కమిషన్ వేశారని అన్నారు.. ఇలాంటి తప్పుడు కమీషన్ లు.. కేసులు వేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని వేధిస్తూ రెండున్నర ఏండ్లు గడిపారని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో అంతులేని వ్యతిరేకత పెరిగిందని. ఎప్పుడూ అవకాశం వస్తె అప్పుడు కాంగ్రెస్ బీజేపీ పార్టీలను గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు

ఆర్టీసీ కార్మికులు ఆత్మ హత్యలు చేసుకోవద్దు.. పోరాటం ద్వారా హక్కులు సాధించుకోవాలి ప్రభుత్వం వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలనీ ఎన్నికల మ్యానిపేస్తో లో కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చాలని. సమ్మె త్వరగా విరమింప చేయాలని.. ప్రయాణికుల ఇబ్బందులు పడకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గోపగాని రమేష్ తడకమళ్ళ రవికుమార్ఉప్పల నాగమల్లు. గ్రామ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్.. నల్లబెల్లి వెంకటేష్. కొండగడుపుల వెంకటేష్. బొజ్జ సాయికిరణ్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News