Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గోరంట్ల : చెట్టుకు ఉరివేసుకుని యువకుడి మృతి సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 20, 2026 11:54 AM

గోరంట్ల : చెట్టుకు ఉరివేసుకుని యువకుడి మృతి

గోరంట్ల : చెట్టుకు ఉరివేసుకుని యువకుడి మృతి

గోరంట్ల : చెట్టుకు ఉరివేసుకుని యువకుడి మృతి
June 20, 2026 09:54 AM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మేజర్ పంచాయతీ పరిధిలోని గుమ్మయ్యగారిపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ కుమారుడు రంగా (డ్రైవర్) కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. గ్రామ శివారులో కొత్త చెరువుకు వెళ్లే రహదారి సమీపంలోని తన సొంత పొలంలో ఉన్న చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేపట్టిన అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News