శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మేజర్ పంచాయతీ పరిధిలోని గుమ్మయ్యగారిపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ కుమారుడు రంగా (డ్రైవర్) కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. గ్రామ శివారులో కొత్త చెరువుకు వెళ్లే రహదారి సమీపంలోని తన సొంత పొలంలో ఉన్న చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేపట్టిన అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
PRINT TIME: August 25, 2026 03:10 AM
గోరంట్ల : చెట్టుకు ఉరివేసుకుని యువకుడి మృతి
గోరంట్ల : చెట్టుకు ఉరివేసుకుని యువకుడి మృతి
20-06-2026
15 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మేజర్ పంచాయతీ పరిధిలోని గుమ్మయ్యగారిపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ కుమారుడు రంగా (డ్రైవర్) కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. గ్రామ శివారులో కొత్త చెరువుకు వెళ్లే రహదారి సమీపంలోని తన సొంత పొలంలో ఉన్న చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేపట్టిన అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి