PRINT TIME: April 27, 2026 06:16 PM
గాంధీభవన్లో కాంగ్రెస్ సమీక్ష సమావేశం
గాంధీభవన్లో కాంగ్రెస్ సమీక్ష సమావేశం
April 27, 2026 04:34 PM
14 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్: గాంధీభవన్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ‘సంఘటన్ సృజన్ అభియాన్’ సమీక్ష సమావేశం సోమవారం జరిగింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మగాని మహేష్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ రావంత్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులు చర్చించినట్లు తెలిసింది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి