అందోల్, స్థానికం ప్రతినిధి:
గాలిపటం ఎగరేస్తూ విద్యుత్ షాక్ కి గురై బాలుడికి తీవ్ర గాయాలు.
అందోల్ మండలం డాకూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లపై గాలిపటం ఎగిరేస్తూ హై టెన్షన్ వైర్లకు చైనా మాంజ దారం చిక్కడంతో లాగిన (అరవింద్ 6సం..) బాలుడికి షాక్ తగిలి తీవ్ర గాయలయ్యాయి. వెంటనే జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి నుండి సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి, మరింత మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది.బాలుడి స్వగ్రామం చిలిప్ చెడ్ మండలం ఇబ్రహీంబాద్. డాకూర్ లో ఉన్న పెదనాన్న సుగ్రీవ్ ఇంటికి చుట్టపు చూపుగా తల్లి తో కలిసి రావడం జరిగింది.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి