Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 02:10 PM

గాలిపటం ఎగరేస్తూ విద్యుత్ షాక్ కి గురై బాలుడికి తీవ్ర గాయాలు.

గాలిపటం ఎగరేస్తూ విద్యుత్ షాక్ కి గురై బాలుడికి తీవ్ర గాయాలు.

గాలిపటం ఎగరేస్తూ విద్యుత్ షాక్ కి గురై బాలుడికి తీవ్ర గాయాలు.
January 05, 2026 11:27 PM 179 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

అందోల్, స్థానికం ప్రతినిధి:

గాలిపటం ఎగరేస్తూ విద్యుత్ షాక్ కి గురై బాలుడికి తీవ్ర గాయాలు.

అందోల్ మండలం డాకూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లపై గాలిపటం ఎగిరేస్తూ హై టెన్షన్ వైర్లకు చైనా మాంజ దారం చిక్కడంతో లాగిన (అరవింద్ 6సం..) బాలుడికి షాక్ తగిలి తీవ్ర గాయలయ్యాయి. వెంటనే జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి నుండి సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి, మరింత మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది.బాలుడి స్వగ్రామం చిలిప్ చెడ్ మండలం ఇబ్రహీంబాద్. డాకూర్ లో ఉన్న పెదనాన్న సుగ్రీవ్ ఇంటికి చుట్టపు చూపుగా తల్లి తో కలిసి రావడం జరిగింది.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News