Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:49 PM

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ ఫలితాల్లో ఐఏసీఈ ప్రభంజనం

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ ఫలితాల్లో ఐఏసీఈ ప్రభంజనం

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ ఫలితాల్లో ఐఏసీఈ ప్రభంజనం
10-04-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్-2025 ఫలితాల్లో ఐఏసీఈ సంస్థ ఆల్ ఇండియా స్థాయిలో అద్భుత ఫలితాలు సాధించి మరోసారి తన ప్రతిభను చాటుకుంది. టాప్ ర్యాంకులతో దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తూ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో ప్రముఖ స్థానం దక్కించుకుంది.

ఈ సందర్భంగా ఐఏసీఈ చైర్మన్ వినయ్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించి, కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.

వారు మాట్లాడుతూ… 2025 ఫలితాల్లో ఐఏసీఈ మరోసారి చరిత్ర సృష్టించిందని తెలిపారు. ఆల్ ఇండియా స్థాయిలో 54, 59, 120, 287, 324, 349 వంటి ప్రముఖ ర్యాంకులు సాధించడం విశేషమన్నారు. ఈ ఫలితాలతో తెలుగు రాష్ట్రాల ప్రతిష్ఠను జాతీయ స్థాయిలో నిలబెట్టామని పేర్కొన్నారు.

తరగతి గది శిక్షణ, విశ్లేషణాత్మక మాక్ టెస్టులు, ఇంటెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థులను సమర్థంగా తయారుచేసిన ఫలితంగానే ఈ విజయాలు సాధ్యమయ్యాయని వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఐఆర్ఎఫ్ (ఐఏసీఈ రిజల్ట్స్ ఫ్యాక్టరీ) కీలక పాత్ర పోషించిందన్నారు.

ఈ చారిత్రక విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల విజయమే లక్ష్యంగా కృషి చేస్తున్న అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ ఫలితాల్లో ఐఏసీఈ ప్రభంజనం

Article Image

హైదరాబాద్,

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్-2025 ఫలితాల్లో ఐఏసీఈ సంస్థ ఆల్ ఇండియా స్థాయిలో అద్భుత ఫలితాలు సాధించి మరోసారి తన ప్రతిభను చాటుకుంది. టాప్ ర్యాంకులతో దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తూ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో ప్రముఖ స్థానం దక్కించుకుంది.

ఈ సందర్భంగా ఐఏసీఈ చైర్మన్ వినయ్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించి, కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.

వారు మాట్లాడుతూ… 2025 ఫలితాల్లో ఐఏసీఈ మరోసారి చరిత్ర సృష్టించిందని తెలిపారు. ఆల్ ఇండియా స్థాయిలో 54, 59, 120, 287, 324, 349 వంటి ప్రముఖ ర్యాంకులు సాధించడం విశేషమన్నారు. ఈ ఫలితాలతో తెలుగు రాష్ట్రాల ప్రతిష్ఠను జాతీయ స్థాయిలో నిలబెట్టామని పేర్కొన్నారు.

తరగతి గది శిక్షణ, విశ్లేషణాత్మక మాక్ టెస్టులు, ఇంటెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థులను సమర్థంగా తయారుచేసిన ఫలితంగానే ఈ విజయాలు సాధ్యమయ్యాయని వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఐఆర్ఎఫ్ (ఐఏసీఈ రిజల్ట్స్ ఫ్యాక్టరీ) కీలక పాత్ర పోషించిందన్నారు.

ఈ చారిత్రక విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల విజయమే లక్ష్యంగా కృషి చేస్తున్న అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News